Home » NT Ramarao
అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా ఫిలడెల్ఫియాలో చేపట్టిన ఫుడ్ డ్రైవ్కు మంచి స్పందన లభించింది.
నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
రాబోవు ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి నోట్లతో ఓట్లు కొనలేరని భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి
ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియ(Gaddar Funeral)ల్లో విషాదం చోటుచేసుకుంది. అల్వాల్లోని మహాబోధి స్కూల్(Alwal Mahabodhi School) లో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన గద్దర్ అత్యంత సన్నిహితుడు, సియాసిత్ ఉర్దూ పత్రిక ఎండీ జహీరుద్దీన్ అలీ ఖాన్ (Siyasit Urdu magazine MD Zahiruddin Ali Khan) (63) తుదిశ్వాస విడిచారు.
మార్గదర్శి విషయంలో హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శి చిట్లను రద్దు చేస్తూ చిట్ రిజిస్టార్ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సస్పెండ్ చేసింది. చిట్ రిజిస్టార్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవంటూ ముగ్గురు ఖాతాదారులు హైకోర్టును ఆశ్రయించారు.
వాలంటీర్లపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. పవన్పై మంత్రులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో పవన్కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు.
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్ కార్యాలయానికి ఖలిస్థానీ వేర్పాటువాదులు నిప్పుపెట్టారు.
ఓ ముసలావిడ చనిపోయిందనుకొని అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు. జరగాల్సిన కార్యక్రమాలన్ని చూసుకొని స్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఖననం చేసే ముందు శవపేటిక నుంచి ఓ శబ్దం వినిపించింది. ఓపెన్ చేసి చూసి అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. చనిపోయిందనుకున్న ఆ ముసలావిడ తిరిగి బతికొచ్చింది.
జాతిపిత మహాత్మాగాంధీ పేరిట ఏటా అందజేసే గాంధీ శాంతి పురస్కారానికి 2021 సంత్సరానికి గోరఖ్పూర్లోని ప్రఖ్యాత గీతాప్రెస్ ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడంపై ఓ వైపు హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు వివాదం చోటుచేసుకోవడంపై గీతాప్రెస్ స్పందించింది. ఈ అవార్డు కింద ఇచ్చే కోటి రూపాయల అవార్డును నిరాకరిస్తున్నట్టు తెలిపింది.