Home » NRI Organizations
సౌదీలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మరో ఫ్రెండ్తో కలిసి వెళ్తుండగా కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన ఇబ్రహీం, హసన్ అక్కడికక్కడే మరణించారు. మరో విద్యార్థి అమ్మార్ పరిస్ధితి విషమంగా ఉంది. కాగా.. అమ్మార్, ఇబ్రహీంలు అన్నాదమ్ముళ్లు కావడం గమనార్హం. ఇబ్రహీం గురువారం హైదరాబాద్కు రావాల్సి ఉండగా ఈ ఘోరం జరిగింది.
తానా మహాసభలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, నంది అవార్డు గ్రహీత, నటకిరీటి డా. గద్దె రాజేంద్ర ప్రసాద్ను ఆహ్వానించినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు.
అమెరికాలోని హారీస్ బర్గ్ మహానగరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ప్రముఖ ధ్యాన గురువు, ప్రకృతి ప్రేమికుడు దాజీగా పిలిచే కమలేశ్ డి. పటేల్ను తానా మహాసభలకు రావాల్సిందిగా తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కన్వీనర్ రవి పొట్లూరి ఆహ్వానించారు.
అన్న ఎన్టీఆర్ వీరాభిమానులకు నిలయమైన డెట్రాయిట్లో తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు తెర కృష్ణుడు, వెండి తెర రాముడు, తెలుగింటి అన్నగారు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
ఎన్నికల సంఘం సభ్యులు రెడ్డి ప్రసాద్, సీతారామ రావు, నెట్టెం ప్రసాద్, డి. కిరణ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగ్గా, మే12 న ఎన్నికల ఫలితాలను వెలువడ్డాయి. ఏకగ్రీవ ఎన్నిక ద్వారా తెలుగు కళా సమితి నూతన కార్యవర్గ కమిటీ 2023-2024 ఏర్పడింది.
"వీధి అరుగు, నార్వే" ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 100కి పైగా తెలుగు సాహిత్య సాంస్కతిక సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కీ.శే. నందమూరి తారకరామారావు శతవసంతోత్సవాల్లో ఎన్టీఆర్ను ఒక ప్రత్యేకమైన రీతిలో గుర్తుచేసుకునే విధంగా అపూర్వంగా 2023 మే 27న జరిగాయి.
అమెరికాలో ప్రతీ రెండేళ్లకు ఓసారి జరిగే తానా మహాసభలు.. ఈ ఏడాది జూలై నెలలో ఘనంగా జరగబోతున్నాయి. జూలై నెల 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 23వ తానా మహాసభలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరవుతున్నారు.
బోస్టన్లో వైభవంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు
ఎన్నారై టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో జర్మనీలోని తెలుగు ప్రవాస భారతీయులు ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నగరంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మే 20 తారీఖున మినీ మహానాడు 2023 వేదికగా వైభవంగా నిర్వహించారు.