• Home » NRI News

NRI News

Immigration: ఇండియన్స్‌కు షాక్..ఈ దేశం వెళ్లాలంటే భారీగా ఆదాయం..

Immigration: ఇండియన్స్‌కు షాక్..ఈ దేశం వెళ్లాలంటే భారీగా ఆదాయం..

వలసల సంఖ్యను తగ్గించడానికి బ్రిటిష్ ప్రభుత్వం(british government) తీసుకున్న కీలక నిర్ణయం నిన్నటి నుంచి అమల్లోకి రాగా, ఇది భారతీయులపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. కుటుంబ వీసాపై ఈ దేశానికి రావాలనుకునే పౌరులకు(immigration standards) అవసరమైన కనీస ఆదాయాన్ని బ్రిటన్ 55 శాతం పెంచింది.

Ugadi Celebrations: తైవాన్‌లో ఘనంగా ఉగాది సంబరాలు

Ugadi Celebrations: తైవాన్‌లో ఘనంగా ఉగాది సంబరాలు

తైవాన్‌లోని హ్సించు నగరంలో తెలుగు వారంతా కలిసి తైవాన్ తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమంలో సాంప్రదాయ ఉగాది పచ్చడితోపాటు నోరూరించే వంటకాలను నిర్వాహకులు అందించారు.

Indian Student: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. ఇప్పటికీ ఎంత మంది చనిపోయారంటే

Indian Student: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. ఇప్పటికీ ఎంత మంది చనిపోయారంటే

అగ్రరాజ్యం అమెరికా(america)లో మరో భారతీయ విద్యార్థి మృతి(Indian student dies) చెందిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌(New York)లోని భారత కాన్సులేట్ శుక్రవారం ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో ఉన్న ఉమా సత్యసాయి గద్దె(Uma Satya Sai Gadde) అనే భారతీయ విద్యార్థి మరణించినట్లు తెలిపింది.

NRI: టీపీఏడీ ఆధ్వర్యంలో 13వ రక్తదాన శిబిరం

NRI: టీపీఏడీ ఆధ్వర్యంలో 13వ రక్తదాన శిబిరం

తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) వార్షికోత్సవాన్ని రక్తదాన శిబిరంతో ప్రారంభించాయి. టీపీఏడీ ఏర్పడినప్పటి నుంచి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. గత మూడేళ్ల నుంచి ఏడాదికి రెండుసార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది 13వ రక్తదాన శిబిరం అని నిర్వహకులు తెలిపారు.

TANA: వాషింగ్టన్ డిసిలో తానా విజయోత్సవ సభ

TANA: వాషింగ్టన్ డిసిలో తానా విజయోత్సవ సభ

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) విజయోత్సవ వేడుకలు శనివారం నాడు వాషింగ్టన్ డిసిలో జరిగాయి. డాకర్ట్ నరేన్ కొడాలి వర్గం, తానా సభ్యులు, శ్రేయోభిలాషులు 600 మంది పాల్గొన్నారు. తానా ఎన్నికలు జనవరి 24వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. అన్ని పదవుల్లో నరేన్ కొడాలి వర్గం విజయం సాధించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మరో వర్గం కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిగి, తానా ఎన్నికను కోర్టు ఆమోదించింది. దాంతో మార్చి 23వ తేదీన తానా సభ్యులు బాధ్యతలు చేపట్టి, విజయోత్సవ సభ నిర్వహించారు.

Indian Origin Couple: కెనడాలో భారత సంతతి ఫ్యామిలీ మృతి.. అనుమానాస్పదంగా కేసు, ప్రమాదమేనా?

Indian Origin Couple: కెనడాలో భారత సంతతి ఫ్యామిలీ మృతి.. అనుమానాస్పదంగా కేసు, ప్రమాదమేనా?

ఓ ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి భారత సంతతికి చెందిన దంపతులతోపాటు(Indian Origin Couple) వారి 16 ఏళ్ల కుమార్తె కూడా మరణించింది. అయితే వీరి మృతి ప్రస్తుతం అనుమానాస్పదంగా మారింది. ఆ విరాలేంటో ఇప్పుడు చుద్దాం.

TS News: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య

TS News: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య

ఆస్ట్రేలియాలో మరో దారుణం వెలుగుచూసింది. మరో తెలుగు వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యింది. రోడ్డు సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో చైతన్య మాధగాని అలియాస్ శ్వేత అనే హైదరాబాదీ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. విక్టోరియాలోని బక్లీలో వెలుగుచూసిన ఈ హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Doctor: ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి, నేడు ఎలుకపాడుకు మృతదేహం

Telugu Doctor: ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి, నేడు ఎలుకపాడుకు మృతదేహం

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఎలుకపాడుకు చెందిన మూల్పూరు రమేష్ మనమవరాలు వేమూరు ఉజ్వల. ఆస్ట్రేలియాలో మెడిసిన్ పూర్తి చేసింది. ట్రెక్కింగ్‌కు వెళ్లి కన్నుమూసింది. ఉజ్వల గోల్డ్ కోస్ట్‌లో గల గల బాండ్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేశారు. రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇంతలో విషాదం నెలకొంది.

TANA: తానా బోర్డు చైర్మన్‌‌గా డాక్టర్‌ నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి ఏకగ్రీవం

TANA: తానా బోర్డు చైర్మన్‌‌గా డాక్టర్‌ నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి ఏకగ్రీవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం బోర్డు చైర్మన్‌ పదవి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. డాక్టర్‌ నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలిని సభ్యులు ఎన్నుకున్నారు. బోర్డు సమావేశంలో చైర్మన్‌, కార్యదర్శి, కోశాధికారిని సభ్యులు ఎన్నుకున్నారు. బోర్డు కార్యదర్శిగా శ్రీమతి లక్ష్మి దేవినేని, కోశాధికారిగా శ్రీ జనార్దన్‌ (జానీ ) నిమ్మలపూడి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Indian Tourist: సౌదీలో చిక్కిన భారతీయుడు.. ఎందుకంటే..?

Indian Tourist: సౌదీలో చిక్కిన భారతీయుడు.. ఎందుకంటే..?

బెంగళూర్‌కు చెందిన మహ్మద్ గౌస్ కుటుంబ సభ్యులతో కలిసి సౌదీ అరేబియా వెళ్లాడు. అతని పేరు క్రిమినల్ పేరుతో పోలి ఉండటంతో జెద్దా ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమచారం ఇచ్చారు. 22 ఏళ్ల క్రితం జరిగిన నేరానికి సంబంధించి గాలిస్తోన్న నేరస్థుని వివరాలు గౌస్‌తో సరిపోలాయి. గౌస్‌ను నేరం జరిగిన ప్రదేశం అసీర్‌లో (అభా) గల అల్ జరీబ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇది జెద్దా నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి