• Home » Notice

Notice

Ram Mandir: అయోధ్య కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం నిషేధంపై తమిళనాడుకు సుప్రీంకోర్టు నోటీస్...స్పందించిన ప్రభుత్వం

Ram Mandir: అయోధ్య కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం నిషేధంపై తమిళనాడుకు సుప్రీంకోర్టు నోటీస్...స్పందించిన ప్రభుత్వం

అయోధ్య రామమందిర్ ప్రతిష్ఠాపన వేడుక సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం చేయడంపై ఎలాంటి మౌఖిక సూచనల ఆధారంగా కాకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలని తమిళనాడు అధికారులను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించి క్లారిటీ ఇచ్చింది.

High Court: ఏపీ ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు

High Court: ఏపీ ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు

అమరావతి: ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్‌లపై సీఎం జగన్ బొమ్మ, నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేయడంపై ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు ఇచ్చింది. సర్టిఫికెట్లపై సీఎం బొమ్మలు వేయడాన్ని సవాల్ చేస్తూ...

BRS: ఎలాంటి నోటీస్ అందలేదు: బీఆర్ఎస్ పార్టీ భవన్‌ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

BRS: ఎలాంటి నోటీస్ అందలేదు: బీఆర్ఎస్ పార్టీ భవన్‌ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ భవన్‌కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంలో టీ న్యూస్ ఛానల్ నిర్వహించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చారు.

BRS: బీఆర్ఎస్ పార్టీ భవన్‌కు నోటీసులు..

BRS: బీఆర్ఎస్ పార్టీ భవన్‌కు నోటీసులు..

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ భవన్‌కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంలో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేయడంపై నోటీసులు ఇచ్చారు.

CBI: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు

CBI: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 11న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఈ మేరకు నోటీసులిచ్చారు.

DK Shivakumar: డీకే శివకుమార్‌కు షాక్..ఆ టీవీ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు

DK Shivakumar: డీకే శివకుమార్‌కు షాక్..ఆ టీవీ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు

కాంగ్రెస్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) ఓ ఛానెల్‌లో పెట్టిన పెట్టుబడుల వివరాలు తెలపాలని సీబీఐ ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ మేరకు నోటీసులిచ్చింది.

EC Show Cause: మోదీపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు.. సీఎంకు ఈసీ నోటీసు

EC Show Cause: మోదీపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు.. సీఎంకు ఈసీ నోటీసు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు చేశారనే కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

Akasa Air: నోటీస్ ఇవ్వకుండా రాజీనామా చేశారని కోర్టును ఆశ్రయించిన విమాన సంస్థ

Akasa Air: నోటీస్ ఇవ్వకుండా రాజీనామా చేశారని కోర్టును ఆశ్రయించిన విమాన సంస్థ

ఓ విమానాయాన సంస్థ తమ సంస్థ ఉద్యోగులు నోటీస్ చేయకుండా మానేశారని కోర్టు మెట్లెక్కింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన ఆకాసా ఎయిర్(Akasa Air) అనే విమాన సంస్థ నుంచి ఆగస్టు 7, 2022లో పెద్ద ఎత్తున ఉద్యోగుల(Employees) రాజీనామా చేశారు.

AP Politics : చంద్రబాబును అరెస్ట్  చేసే ఛాన్సే లేదు.. : బీజేపీ కీలక నేత

AP Politics : చంద్రబాబును అరెస్ట్ చేసే ఛాన్సే లేదు.. : బీజేపీ కీలక నేత

గత కొన్నిరోజులుగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (TDP Chief Chandrababu) నాయుడిపై వస్తున్న వార్తలను ఏపీ బీజేపీ కీలక నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ (Satya Kumar) స్పందించారు..

Yuvagalam: నారా లోకేష్‌కు పోలీసుల నోటీసులు..

Yuvagalam: నారా లోకేష్‌కు పోలీసుల నోటీసులు..

ప.గో. జిల్లా: టీడీపీ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా, బేతపూడిలో లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి