Home » Nityanand Rai
వలస విధానం సహా విదేశీయుల రాక, పోక, బసకు సంబంధించిన కీలక బిల్లును కేంద్ర హోం శాఖ మంగళవారం లోక్సభలో ప్రవేశ పెట్టింది. ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫార్నర్స్ బిల్-2025’ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సభలో ప్రవేశ పెట్టారు.
దేశంలో ఉగ్రవాదం, మావోయిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అన్నారు.
జమ్మూకశ్మీర్లో ఈ ఏడాది జూలై 21 వరకూ 11 ఉగ్రదాడుల ఘటనలు, 24 ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయని, భద్రతా సిబ్బంది, పౌరులు సహా 28 మంది మృతి చెందారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారంనాడు లోక్సభలో తెలిపింది.