• Home » Nitish Kumar

Nitish Kumar

Bihar: జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయనే

Bihar: జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయనే

జనతాదళ్ (యునైటెడ్) - జేడీయూ(JDU) పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం సంజయ్ ఝాను శనివారం నియమించింది. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కోర్‌ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Patna High Court  : 50 శాతం మించొద్దు!

Patna High Court : 50 శాతం మించొద్దు!

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఇటీవల నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది.

PK On Nitish: హవ్వా.. నితీష్ అలా చేస్తారా..? ప్రశాంత్ కిశోర్ ఆగ్రహం

PK On Nitish: హవ్వా.. నితీష్ అలా చేస్తారా..? ప్రశాంత్ కిశోర్ ఆగ్రహం

బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం కోసం నితీష్ కుమార్ ఏం చేసేందుకు అయినా వెనకాడారని మండిపడ్డారు. ప్రధాని మోదీ కాళ్లకు నమస్కారం చేసేందుకు నితీష్ కుమార్ ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఘటన జరిగిన సంగతి తెలిసిందే. నితీష్ కుమార్‌కు అధికారం, వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం.. అందుకోసం ఆయన ఏం చేయాలని కోరినా సరే చేస్తారని మండిపడ్డారు.

Nitish Kumar: నితీశ్‌కు ‘ప్రధాని’ ఆఫర్‌పై మరో ట్విస్ట్.. అసలు ఏమైందంటే?

Nitish Kumar: నితీశ్‌కు ‘ప్రధాని’ ఆఫర్‌పై మరో ట్విస్ట్.. అసలు ఏమైందంటే?

జనతాదళ్ (యు) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి ‘ప్రధాని’ పదవి ఆఫర్ చేసిందని ఇటీవల ఆ పార్టీ నేత కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం..

Nitish Kumar: దేశ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నితీశ్ కుమార్‌కి ప్రధాని పదవి ఆఫర్?

Nitish Kumar: దేశ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నితీశ్ కుమార్‌కి ప్రధాని పదవి ఆఫర్?

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ మార్క్(272)ని దాటి 293 స్థానాలు గెలుపొందడంతో.. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. నరేంద్ర మోదీ ప్రధానిగా..

PM Modi : ఇక సమష్టి నిర్ణయాలు

PM Modi : ఇక సమష్టి నిర్ణయాలు

కేంద్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి ఇక అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయంతోనే తీసుకునేందుకు కృషి చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అన్నింటికన్నా దేశం ముఖ్యం అన్న సూత్రానికి కట్టుబడి ఎన్‌డీఏ కూటమి పని చేస్తుందని చెప్పారు. శుక్రవారం ఉదయం పాత పార్లమెంట్‌ భవనంలోని సెంట్రల్‌ హాలులో ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు.

PM Modi: ఇంట్రెస్టింగ్ సీన్.. మోదీ పాదాలను నితీశ్ టచ్ చేయబోతే..

PM Modi: ఇంట్రెస్టింగ్ సీన్.. మోదీ పాదాలను నితీశ్ టచ్ చేయబోతే..

లోక్‌సభ ఎన్నికలు-2024లో ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్‌ను (272) మించి 293 స్థానాలను కైవసం చేసుకోవడంతో.. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే..

NDA: మోదీ వెంటే కలిసి నడుస్తాం.. ఎన్డీఏ పక్ష సమావేశంలో నితీశ్

NDA: మోదీ వెంటే కలిసి నడుస్తాం.. ఎన్డీఏ పక్ష సమావేశంలో నితీశ్

ఎన్డీఏ(NDA) పక్షనేతగా ప్రధాని మోదీ పేరును(PM Modi) రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, మిగతా ఎన్డీఏ పక్ష సభ్యులు మోదీని బలపరిచారు.

NDA: మోదీకి కొత్త తలనొప్పి.. కీలక శాఖలపై జేడీయూ కన్ను..

NDA: మోదీకి కొత్త తలనొప్పి.. కీలక శాఖలపై జేడీయూ కన్ను..

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో బిహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ, ఏపీలో త్వరలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్న టీడీపీ మద్దతు బీజేపీకి(BJP) తప్పనిసరి. మిత్ర పక్షాల మద్దతు కావాలంటే వారు కోరిన పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Chandrababu: చంద్రబాబు పవర్ ‘సెంటర్‌’ పాలిటిక్స్!

Chandrababu: చంద్రబాబు పవర్ ‘సెంటర్‌’ పాలిటిక్స్!

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి దేశ రాజధాని హస్తిన వేదికగా చక్రం తిప్పబోతున్నారా? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్డీయే కూటమి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి