• Home » Nitish Kumar

Nitish Kumar

Budget 2024-25: బడ్జెట్ 2024-25లో చంద్రబాబు, నితీష్‌లకు లక్ష కోట్ల ప్యాకేజీ?

Budget 2024-25: బడ్జెట్ 2024-25లో చంద్రబాబు, నితీష్‌లకు లక్ష కోట్ల ప్యాకేజీ?

కేంద్ర బడ్జెట్ 2024-25ను జూలై 23న సమర్పించనున్నారు. అయితే ఈ బడ్జెట్లో పలు ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), నితీష్ కుమార్(Nitish Kumar) లక్షకోట్లకుపైగా అడిగినట్లు తెలుస్తోంది.

Bihar: 11 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు

Bihar: 11 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు

బిహార్‌లో రోజుల వ్యవధిలో వంతెనలు వరుసగా.. పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్‌లోని వంతెనల పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ వంతెనల కూలిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వంపై స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.

Bridge Collapse: బిహార్‌లో కూలిన మరో బ్రిడ్జి.. 16 రోజుల్లో ఇది 10వ సంఘటన

Bridge Collapse: బిహార్‌లో కూలిన మరో బ్రిడ్జి.. 16 రోజుల్లో ఇది 10వ సంఘటన

బిహార్‌లో వంతెనలు కూలిపోయే పర్వం కొనసాగుతూనే ఉంది. అవి పేకమేడలా ఒకదాని తర్వాత మరొకటి కూలిపోతున్నాయి. గత 24 గంటల్లోనే సరన్ ప్రాంతంలో రెండు వంతెనలు కూలగా..

National News: తలపాగా తొలగించిన డిప్యూటీ సీఎం.. శ్రీరాముడికి అంకితం..

National News: తలపాగా తొలగించిన డిప్యూటీ సీఎం.. శ్రీరాముడికి అంకితం..

బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి తన తలపాగాను ఎట్టకేలకు తొలగించారు. 2022లో తలపాగా ధరించిన చౌదరి దాదాపు 22 నెలల తర్వాత తన తలపాగాను తొలగిస్తూ.. శ్రీరాముడికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

Bihar Politics: ప్రధాని మోదీకి నితీశ్ భారీ ట్విస్ట్.. అదివ్వకపోతే ఇక అంతే!

Bihar Politics: ప్రధాని మోదీకి నితీశ్ భారీ ట్విస్ట్.. అదివ్వకపోతే ఇక అంతే!

నితీశ్ కుమార్.. మోదీ ముందు భారీ డిమాండ్ ఉంచారు. అదే ప్రత్యేక హోదా. ఏపీలాగే ఎన్నో ఏళ్ల నుంచి బిహార్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా అడుగుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా ఉన్నామని భావిస్తున్న జేడీయూ ఇదే అదనుగా భావిస్తూ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తోంది.

మా కోర్కేలు తీర్చండి.. కేంద్రాన్ని కోరిన జేడీయూ.. జాతీయ మహాసభల్లో తీర్మానం

మా కోర్కేలు తీర్చండి.. కేంద్రాన్ని కోరిన జేడీయూ.. జాతీయ మహాసభల్లో తీర్మానం

బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ మంజూరు చేయాలని జనతాదళ్ (యునైటెడ్)-JDU శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ జాతీయ మహాసభల్లో తీర్మానం చేసింది.

Bihar: జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయనే

Bihar: జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయనే

జనతాదళ్ (యునైటెడ్) - జేడీయూ(JDU) పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం సంజయ్ ఝాను శనివారం నియమించింది. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కోర్‌ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Patna High Court  : 50 శాతం మించొద్దు!

Patna High Court : 50 శాతం మించొద్దు!

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఇటీవల నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది.

PK On Nitish: హవ్వా.. నితీష్ అలా చేస్తారా..? ప్రశాంత్ కిశోర్ ఆగ్రహం

PK On Nitish: హవ్వా.. నితీష్ అలా చేస్తారా..? ప్రశాంత్ కిశోర్ ఆగ్రహం

బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం కోసం నితీష్ కుమార్ ఏం చేసేందుకు అయినా వెనకాడారని మండిపడ్డారు. ప్రధాని మోదీ కాళ్లకు నమస్కారం చేసేందుకు నితీష్ కుమార్ ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఘటన జరిగిన సంగతి తెలిసిందే. నితీష్ కుమార్‌కు అధికారం, వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం.. అందుకోసం ఆయన ఏం చేయాలని కోరినా సరే చేస్తారని మండిపడ్డారు.

Nitish Kumar: నితీశ్‌కు ‘ప్రధాని’ ఆఫర్‌పై మరో ట్విస్ట్.. అసలు ఏమైందంటే?

Nitish Kumar: నితీశ్‌కు ‘ప్రధాని’ ఆఫర్‌పై మరో ట్విస్ట్.. అసలు ఏమైందంటే?

జనతాదళ్ (యు) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి ‘ప్రధాని’ పదవి ఆఫర్ చేసిందని ఇటీవల ఆ పార్టీ నేత కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి