Home » Nirmala Sitharaman
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై దృష్టి సారించిన మోదీ ప్రభుత్వం.. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించడంతో పాటు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది..
2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్లో అనేక రంగాలపై వరాల జల్లు కురిపించారు. కాగా, ఈ బడ్జెట్కు సంబంధించిన 10 ప్రధాన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Budget 2025: కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు సూపర్ న్యూస్ చెప్పింది. మీ ఆదాయం 10 లక్షలు దాటినా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు.
TDS-TCS: బడ్జెట్-2025లో మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చింది. ఆదాయం పన్ను నుంచి టీడీఎస్-టీసీఎస్ వరకు చాలా అంశాల్లో ఊహించని శుభవార్తలు చెప్పింది.
Budget 2025: సాధారణంగా బడ్జెట్ను ఎక్కువుగా ఫిబ్రవరి 28వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుండేది. మార్చి నుంచి కొత్త ఆర్థిక సంవత్సం ప్రారంభం కావడంతో ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ పెట్టడం సాంపద్రాయంగా మారింది. అయితే నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఈ సంప్రదాయంలో మార్పులు చోటు చేసుకున్నాయి.
Droupadi Murmu: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీదే ఇప్పుడు అందరి ఫోకస్ నెలకొంది. ఏయే శాఖకు కేటాయింపులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అంతా ఎదురు చూస్తున్నారు.
Budget 2025: ఇండియాకు గుర్తుగా.. వారసత్వం, స్వతంత్ర పరిపాలనకు గుర్తుగా భావిస్తారు. మన దేశ బడ్జెట్ను మనమే ప్రజెంట్ చేస్తున్నామనే దానికి గుర్తుగా ఇలా బడ్జెట్ ప్రతిని మీడియాకు చూపించడం జరుగుతుంది. బ్రిటీష్ కాలం నాటి ఆచారాన్ని పాటిస్తూ 2019కి ముందు వరకు బడ్జెట్ ప్రతులను బ్రీఫ్ కేసుల్లో తీసుకెళ్లేవారు. కానీ ఈ సంప్రదానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్వస్తి పలికారు.
Budget 2025: కేంద్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. వలసలు అరికట్టడంపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారు. మూడు రకాల పప్పు ధాన్యాల్లో స్వయం సంవృద్ధి సాధించామన్నారు. బిహార్లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
తాజా బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మల కొత్త ఉడాన్ పథకం ప్రకటించారు. మరో 120 రూట్లలో విమాన ప్రయాణాలు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.
2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్లో AI (Artificial intelligence) కు పెద్ద పీట వేశారు. దీంతో పాటూ ఆనేక సంస్కరణలను తీసుకొచ్చారు. ఆ విషయాలు మంత్రి నిర్మలా సీతారామన్ మాటల్లో..