Home » Nifty
ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూల దిశలో కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్ సూచీలు పాజిటివ్ ధోరణుల్లో ఉండటం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచ, దేశీయ మార్కెట్ల మధ్య మిశ్రమ సంకేతాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 380.39 పాయింట్లు తగ్గిపోగా, నిఫ్టీ 50 కూడా 121.20 పాయింట్లు పడిపోయింది.
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో సూచీలు పెద్ద ఎత్తున పడిపోయాయి. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు భారత స్టాక్ మార్కెట్లు నేడు (జనవరి 20న) లాభాలతో కొనసాగుతున్నాయి. అయితే సెన్సెక్స్, నిఫ్టీ ఏ మేరకు పెరిగాయి. ఎంత తగ్గాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీతోపాటు అన్ని ప్రధాన సూచీలు రెడ్లో ముగిశాయి. దీంతో మదుపర్లు కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు.
భారత స్టాక్ మార్కెట్లు 2024 సంవత్సరాంతపు ట్రేడింగ్ సెషన్లో తీవ్ర పతనం దిశగా దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా సెన్సెక్స్ 508 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 114 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలోని షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. అయితే లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి.
క్రిస్మస్ తర్వాత ఆసియా మార్కెట్లు పాజిటివ్ ధోరణుల్లో కొనసాగుతున్నాయి. దీంతో భారతీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు కూడా ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అన్ని రంగాలలో లాభాలను కనబరుస్తూ దూసుకెళ్తున్నాయి.
Stock Market: స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. పలు కారణాల వల్ల మార్కెట్లు నష్టాల బాటలో నడుస్తున్నాయి. అసలు సూచీల పతనానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టేవారి ఆసక్తి కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే రిజిస్టర్ కాని ఆన్లైన్ ప్లాట్ఫారమ్లకు దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లను కోరుతూ సెబీ ఇటివల సర్క్యూలర్ జారీ చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (నవంబర్ 29) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ దాదాపు 670 పాయింట్లు ఎగబాకింది. అదే సమయంలో నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 24,000 స్థాయిని దాటిపోయింది.