Home » Nifty
Top Market Crashes In India: భారత ఇన్వెస్టర్లకు బ్లాక్ మండేగా నిలిచిన ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని అతిపెద్ద పతనాలలో ఒకటి. సెన్సెక్స్ ఈరోజు దాదాపు 4000 పాయింట్లు పడిపోయింది. హర్షద్ మెహతా స్కాం మొదలుకుని కొవిడ్ మహమ్మారి వరకూ కేవలం 5 సార్లే ఇలా..
భారత స్టాక్ మార్కెట్లకు మరో దెబ్బ పడింది. వారాంతంలో మొదటి రోజైన నేడు (ఏప్రిల్ 7న) సూచీలు మొత్తం దిగువకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఏకంగా 3 వేల పాయింట్లకుపైగా పడిపోయింది.
రేపటి నుంచి ప్రారంభమయ్యే మార్కెట్ వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కునే అవకాశాలు కన్పిస్తున్నాయి. టారిఫ్స్ భయాలకు తోడు ఈ వారంలో భారత్ తోపాటు, ప్రపంచ వ్యాప్తంగా చాలా ఈవెంట్లు ఉన్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ వారాంతంలో ఏకపక్షంగా పడ్డాయి. నిఫ్టీ, సెన్సెక్స్ ఇండెక్సులు భారీగా కింద పడ్డాయి. అయితే, బ్యాంక్ నిఫ్టీ మాత్రం చివరి వరకూ చాలా స్థిరంగా కొనసాగి స్వల్ప నష్టాలతో బయటపడింది.
అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నిన్న భారత మార్కెట్లు తమ దమ్ము చూపించాయి. మొత్తం ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలవుతుంటే మన మార్కెట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఇక ఇవాళ(శుక్రవారం) మిశ్రమంగా మార్కెట్లు ఓపెన్ అయ్యాయి.
నిన్న అంతర్జాతీయ మార్కెట్లు ట్రంప్ టారిఫ్స్ పుణ్యమాని బెంబేలెత్తిపోతే, మన మార్కెట్లు మాత్రం నిలదొక్కుకోవడం యావత్ ప్రపంచం దృష్టీ ఇండియాపై పడేలా చేసింది.
నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫుల్ రెడ్ లో స్టార్ట్ అయ్యాయి. ట్రంప్ టారిఫ్స్ పుణ్యమాని భారీ నష్టాల్లో మార్కెట్ మొదలైంది.
Share Market Updates: నిన్న భారీ నష్టాలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ పాజిటివ్ ట్రెండ్ సూచిస్తున్నాయి.
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ట్రేడర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. స్వల్ప నష్టాలతో మొదలై తర్వాత ఒక్కసారిగా లేచి, తర్వాత పాతాళానికి జారుకుంటున్నాయి. ఇదీ.. ఇవాళ్టి ట్రేడింగ్ సరళి
అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దాదాపు అన్ని దేశీయ సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి