Home » Nifty
ఇవాళ మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ , నిఫ్టీ, సెన్సెక్స్ దాదాపు ఒక శాతం వారపు నష్టాలను నమోదు చేశాయి. పెద్ద మొత్తంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు అమ్మకాలకు పాల్పడ్డమే దీనికి ప్రధాన కారణం.
దేశీయ స్టాక్ మార్కెట్ కూప్పకూలింది. ఈ క్రమంలో నేడు (మే 22, 2025న) సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు నష్టపోగా, మిగతా సూచీలు కూడా భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock market) ఈరోజు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు వృద్ధి చెందగా, నిఫ్టీ 239 పాయింట్లు పెరిగింది. దీంతో పలువురు ఇన్వెస్టర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే మంచి లాభాలను సంపాదించారు.
మండే స్టాక్ మార్కెట్ (Indian Stock Market) ఎలా ఉంటుంది. సానుకూల లేదా ప్రతికూల ధోరణిని చూపించే అవకాశం ఉందా. నిపుణులు ఏం చెబుతున్నారనే తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
భారత మార్కెట్ల దమ్మెంతో ఈ వారం ప్రపంచానికి తెలిసొచ్చింది. ఒక పక్క యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఈ వారంలో BSE సెన్సెక్స్ 3.6 శాతం, నిఫ్టీ 50.. 4.2 శాతం పెరిగడం భారత మార్కెట్ల ధృడత్వాన్ని..
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల వేళ భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం (మే 9న) భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 880 పాయింట్లు, నిఫ్టీ 266 పాయింట్లు నష్టపోయింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిసినప్పటికీ భారత మార్కెట్లు చాలా ధృడంగా కదిలాయి. ఒక పక్క యుద్ధ వాతావరణం నెలకొన్నా కానీ..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ 155.77 పాయింట్లు పడిపోయి 80,641.07 వద్ద ముగిసింది. దీంతోపాటు సూచీలు మొత్తం దిగువకు పడిపోయాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారత మార్కెట్లలోకి కొనసాగుతూనే ఉండటం, తగ్గుతున్న ముడి చమురు ధరల కారణంగా భారత మార్కెట్లు తారాస్థాయికి పెరుగుతున్నాయి. బెంచ్మార్క్ సూచీలు గత 16 సెషన్లలో 12 సెషన్లు లాభపడటం విశేషం.
సెన్సెక్స్ ఈ రోజు గరిష్ట స్థాయి నుండి దాదాపు వెయ్యి పాయింట్లు పడిపోయింది, నిఫ్టీ 24,250 కంటే దిగువకు చేరుకుంది. మార్కెట్ క్షీణతకు కీలక కారణాలలో అమెరికా మాంద్యం భయాలు ఉన్నాయి.