Home » New Zealand Won
భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్లో భాగంగా ఇవాళ రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు అలవోకగా విజయం సాధించింది. భారత్ ఇచ్చిన 284 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.
రాంచీ వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. వన్డేల్లో అదరగొట్టిన టీమిండియా టీ20లో మాత్రం చతికిలపడింది. కివీస్ నిర్దేశించిన 177 పరుగుల..