• Home » Nellore City

Nellore City

టూరిస్ట్ బస్సు బోల్తా.. పలువురికి తీవ్రగాయాలు..

టూరిస్ట్ బస్సు బోల్తా.. పలువురికి తీవ్రగాయాలు..

నెల్లూరులోని చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్డు సమీపంలో ఈ రోజు (గురువారం) ఉదయం బస్సు ప్రమాదానికి గురైంది. కోల్‌కతా-చెన్నై హైవేపై టూరిస్ట్ బస్సు ప్రమాదవశాత్తూ బోల్తాపడింది.

Nellore Crime Case: కాళ్లూచేతులూ కట్టేసి.. గొంతుకు వైరు బిగించి..

Nellore Crime Case: కాళ్లూచేతులూ కట్టేసి.. గొంతుకు వైరు బిగించి..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ ఇల్లాలు...

Minister Narayana : టిడ్కో సముదాయాల్లో ఆలయాల నిర్మాణం

Minister Narayana : టిడ్కో సముదాయాల్లో ఆలయాల నిర్మాణం

గృహసముదాయాల్లో సీతారాముల ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ తెలిపారు.

CPM : ఆకలి సూచీలో 106వ స్థానంలో భారత్‌

CPM : ఆకలి సూచీలో 106వ స్థానంలో భారత్‌

కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితి దేశంలో ఉంది’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబి వెల్లడించారు.

Minister Narayana: నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తాం

Minister Narayana: నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తాం

Minister Narayana: నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామమని చెప్పారు. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఇవాళ(శనివారం) ఆకస్మిక పర్యటన చేశారు.

Nellore : అయ్యో.. దేవుడా!

Nellore : అయ్యో.. దేవుడా!

ఆ చిన్నారికి బ్రెయిన్‌ ట్యూమర్‌! తల్లిదండ్రులు నిరక్షరాస్యులు! దానికి తోడు పేదరికం! శస్త్రచికిత్స చేయించేందుకు స్థోమత సరిపోలేదు. పైగా...

ఊపందుకున్న  క్రిస్‌సిటీ పనులు

ఊపందుకున్న క్రిస్‌సిటీ పనులు

దేశవ్యాప్తంగా సముద్రతీర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక కారిడార్‌లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కారిడార్‌లను ఎన్‌ఐసీడీసీ (నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌) కింద అభివృద్ధి చేయనున్నారు.

Chandrababu : కరువు రహిత రాష్ట్రమే లక్ష్యం

Chandrababu : కరువు రహిత రాష్ట్రమే లక్ష్యం

‘కరువు రహిత రాష్ట్ర నిర్మాణమే నా లక్ష్యం. ఇందుకోసం శక్తివంచన లేకుండా పనిచేస్తా. రెండేళ్లు వర్షాలు లేకపోయినా ఇబ్బందులు లేకుండా భూమినే జలాశయంగా మార్చాలి. అందుకు నదుల అనుసంధానం ఒక్కటే మార్గం.

Minister Satya Kumar: గత ఐదేళ్ల పాలనలో ఏపీ వైద్య రంగం అధ్వానంగా మారింది..

Minister Satya Kumar: గత ఐదేళ్ల పాలనలో ఏపీ వైద్య రంగం అధ్వానంగా మారింది..

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ వైద్య రంగం అధోగతిపాలు అయ్యిందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్(Minister Satya Kumar Yadav) అన్నారు. ఆస్పత్రుల సెక్యూరిటీ, పారిశుద్ధ్యంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. పిచ్చిపిచ్చి బ్లాండ్లు తెచ్చి నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారని ఆయన మండిపడ్డారు.

Nellore : దారులన్నీ దర్గావైపే!

Nellore : దారులన్నీ దర్గావైపే!

రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరులోని బారాషాహీద్‌ దర్గా ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి