Home » NEET PG Exam
రాజస్థాన్లోని సికార్లో నీట్ పేపర్ లీక్ కేసు వ్యవహారంలో 13 మందిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు విచారిస్తున్నారు. 'గెస్ పేపర్' పేరుతో మార్కెట్లోకి ఈ నీట్ ప్రశ్నాపత్రం వచ్చింది.
ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయర్వేదం వైద్యవిద్యలో చేరేందుకు దేశవాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) జిల్లాలో ప్రశాంతంగా జరిగింది.
దేశ వ్యాప్తంగావున్న వైద్య కళాశాలలు, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ (బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ ఎంఎస్) కోర్సులు, బీఎస్సీ(నర్సింగ్)లో ప్రవేశాలకు ఈ నెల 3న నిర్వహించనున్న నీట్ యూజీ–2026 పరీక్షలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో ఏర్పా ట్లు పూర్తయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్ సీట్ల భర్తీ కౌన్సెలింగ్ పొడిగింపుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ పొడిగింపునకు సంబంధించి అనుమతి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని మెడికల్ కమిషన్కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ(MCC) నీట్ పీజీ రౌండ్ 1 కౌన్సిలింగ్కు సంబంధించి సవరించిన షెడ్యూల్ను ప్రకటించింది. కౌన్సిలింగ్కు సంబంధించి పూర్తి వివరాలను..
నీట్ పీజీ 2025 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తాజాగా ఈ ఫలితాలను ప్రకటించింది. రిజల్ట్స్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఇప్పుడు తమ స్కోర్కార్డ్లను కింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ స్థానికత వివాదానికి పరిష్కారం వెతకాలని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణని ఆగస్టు 5వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
NEET PG 2025: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET PG 2025) పరీక్షను వాయిదా వేయాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) అభ్యర్థనకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. పరీక్షను వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.
నీట్ పీజీ పరీక్ష కోసం చూస్తున్న విద్యార్థులకు కీలక అలర్ట్ వచ్చేసింది. జూన్ 15న జరగాల్సిన ఈ పోటీ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తాత్కాలికంగా వాయిదా వేసినట్టు (NEET PG 2025 Postponed) అధికారికంగా ప్రకటించింది.
నీట్ ఎగ్జామ్ (NEET PG 2025) కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు శుభవార్త వచ్చేసింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఈ పరీక్ష విషయంలో ఒకే షిఫ్టులో నిర్వహించాలని బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.