Home » NDA Alliance
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్డీయే కూటమి 293 స్థానాలను గెలుచుకుంది. అలాగే ఇండియా భాగస్వామ్య పక్షాలు 233 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇతరులు 17 స్థానాల్లో గెలిచారు. దీంతో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు ముహూర్తం సైతం ఖరారు అయింది.
అవును.. నాడు వద్దునుకున్నారు.. కనీసం కలుస్తామంటే అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు..! రండి కలుద్దామని చెప్పి వద్దన్న సందర్భాలూ ఉన్నాయ్..! మీతో పనేముంది జీరో కదా అన్నట్లుగా చూసిన పరిస్థితి..! ఐదంటే ఐదేళ్లు.. సీన్ కట్ చేస్తే అదే జీరో, హీరోగా మారారు..! దీంతో రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఆయనవైపే చూస్తోంది..!
Chandra Babu Naidu in Trending: లోక్సభ ఎన్నికల ఫలితాలు(Lok Sabha Election Results) వచ్చేశాయ్. అయితే, ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కకపోవడంతో.. పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ముఖ్యంగా ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh New CM) కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు(Chandrababu Naidu) వరంలా మారింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ -135 , జనసేన- 21, బీజేపీ - 8 సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం11 సీట్లు సాధించి ఘోర ఓటమి చవిచూసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నివాసంలో ఎన్డీఏ పక్ష నేతల సమావేశం ఈరోజు(బుధవారం) కాసేపటి క్రితమే ప్రారంభమైంది.
Prime Minister Of India: దేశ భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలూ వచ్చేశాయి.. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఓటర్లు. ఎవరికీ పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వకపోవడంతో.. మళ్లీ సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో అసలు చర్చ ఇప్పుడే ప్రారంభమైంది. ఇంతకాలం మోదీ 3.0 సర్కార్ వస్తుందని అంతా అనుకున్నా.. సీన్ రివర్స్ అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ ఎగబడి ఎగబడి.. మోదీ నామం జపించినా..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం కూటమి సంచలనం విజయం దక్కించుకుంది. పొత్తులో భాగంగా 144 శాసనసభ స్థానాల్లో పోటీచేసిన టీడీపీ130కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పోటీచేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది.
2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా సీట్లు సాధించి అధికారం చేపడుతుందని మెజార్టీ ఎక్సిట్ పోల్స్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆరా మస్తాన్ (Aaraa Mastan) సర్వే మాత్రం వైసీపీనే (YSRCP) మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పింది.
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమన్వయం పాటించాలని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) సూచించారు. ఎన్నికల కౌంటింగ్ ఏజంట్లతో ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అధికాక నిన్న(శనివారం) మెజార్టీ సర్వేలు ఎక్సిట్ పోల్స్లో కూడా ఎన్డీఏ కూటమినే అధికారం చేపట్టనుందని తెలిపాయి. దీంతో కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.