• Home » Navy

Navy

Navy Officer Case: డబ్బులు భర్తవి.. జల్సాలు ప్రియుడితో.. అక్కడితో ఆగకుండా

Navy Officer Case: డబ్బులు భర్తవి.. జల్సాలు ప్రియుడితో.. అక్కడితో ఆగకుండా

మేరఠ్ నేవీ అధికారి హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు ముస్కాన్.. భర్త డబ్బులతో ప్రియుడి చేత బెట్టింగ్ వేయించి జల్సాలు చేసుకున్నారు.

Navy Employee Case: నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్

Navy Employee Case: నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్

మీరట్ మర్చంట్ నేవీ అధికారి హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న నిందితులు తమకు డ్రగ్స్ కావాలంటూ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఆహారం వద్దు.. డ్రగ్స్ కావాలని పట్టుబడుతూ జైలు అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నారు.

Navy Officer: భర్తను చంపి, ప్రియుడితో కలిసి సంబరాలు..

Navy Officer: భర్తను చంపి, ప్రియుడితో కలిసి సంబరాలు..

ముస్కాన్ క్రూరత్వానికి డాక్టర్లు సైతం నివ్వెరపోయారు. భర్తను చంపిన తర్వాత ఆమె తన ప్రియుడితో చేసిన పనులకు అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

భార్య కన్నింగ్ ప్లాన్.. భర్తను చంపి.. అతడి వాట్సాప్ నుంచి..

భార్య కన్నింగ్ ప్లాన్.. భర్తను చంపి.. అతడి వాట్సాప్ నుంచి..

రోజులు గడుస్తున్నాయి. పొరిగింటి వాళ్లు ముస్కాన్‌ను సౌరభ్ గురించి అడుగుతూ ఉన్నారు. అతడు హిల్ స్టేషన్‌కు వెళ్లాడని ముస్కాన్ అబద్ధం చెబుతూ వచ్చింది. దాన్ని నిజం చేయడానికి ముస్కాన్, సాహిల్ కలిసి మనాలి వెళ్లారు.

నేవీ ఉద్యోగి భార్య దారుణం.. భర్తను చంపి 15 ముక్కలు చేసి..

నేవీ ఉద్యోగి భార్య దారుణం.. భర్తను చంపి 15 ముక్కలు చేసి..

సౌరభ్ ఇంటికి తిరిగి రావటం ముస్కాన్‌కు నచ్చలేదు. ఎలాగైనా అతడి అడ్డు తొలగించాలని భావించింది. తినే తిండిలో నిద్రమాత్రలు కలిపింది. అతడు నిద్రపోయిన తర్వాత దారుణానికి పాల్పడింది.

Visakhapatnam: నేవీ గూఢచర్యం కేసు.. భార్యాభర్తలకు ఐదున్నరేళ్ల జైలు

Visakhapatnam: నేవీ గూఢచర్యం కేసు.. భార్యాభర్తలకు ఐదున్నరేళ్ల జైలు

నేవీ గూఢచర్యం కేసులో భార్యాభర్తలకు ఐదున్నర సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.

CM Chandrababu : మేటి నగరంగా విశాఖపట్నం

CM Chandrababu : మేటి నగరంగా విశాఖపట్నం

దేశానికి ముంబై ఎలా ఆర్థిక రాజధానిగా ఉందో.. ఏపీకి విశాఖపట్నం అలా ఆర్థిక రాజధానిగా, మేటి నగరంగా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

సాగరతీరాన నేవీడే వేడుకల్లో సీఎం చంద్రబాబు

సాగరతీరాన నేవీడే వేడుకల్లో సీఎం చంద్రబాబు

CM Chandrababu: విశాఖ బీచ్‌లో నేవీ డే వేడుకలు ఇవాళ(శనివారం) జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు జ్ఞాపికను పారా గ్లైడర్ అందజేశారు.

 Naval Drills : రెండో రోజూ అబ్బురపరిచిన నేవీ రిహార్సల్స్‌

Naval Drills : రెండో రోజూ అబ్బురపరిచిన నేవీ రిహార్సల్స్‌

యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సముద్రంలో, గగనతలంలో నేవీ సిబ్బంది చేసిన విన్యాసాల రిహార్సల్స్‌ వరుసగా రెండో రోజూ అబ్బురపరిచాయి.

Visakhapatnam Coast : విశాఖ తీరంలో నేవీ విన్యాసాలు

Visakhapatnam Coast : విశాఖ తీరంలో నేవీ విన్యాసాలు

విశాఖ సాగర తీరం శనివారం సాయంత్రం యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి