Home » Navy
ముస్కాన్ క్రూరత్వానికి డాక్టర్లు సైతం నివ్వెరపోయారు. భర్తను చంపిన తర్వాత ఆమె తన ప్రియుడితో చేసిన పనులకు అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
రోజులు గడుస్తున్నాయి. పొరిగింటి వాళ్లు ముస్కాన్ను సౌరభ్ గురించి అడుగుతూ ఉన్నారు. అతడు హిల్ స్టేషన్కు వెళ్లాడని ముస్కాన్ అబద్ధం చెబుతూ వచ్చింది. దాన్ని నిజం చేయడానికి ముస్కాన్, సాహిల్ కలిసి మనాలి వెళ్లారు.
సౌరభ్ ఇంటికి తిరిగి రావటం ముస్కాన్కు నచ్చలేదు. ఎలాగైనా అతడి అడ్డు తొలగించాలని భావించింది. తినే తిండిలో నిద్రమాత్రలు కలిపింది. అతడు నిద్రపోయిన తర్వాత దారుణానికి పాల్పడింది.
నేవీ గూఢచర్యం కేసులో భార్యాభర్తలకు ఐదున్నర సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నంలోని ఎన్ఐఏ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.
దేశానికి ముంబై ఎలా ఆర్థిక రాజధానిగా ఉందో.. ఏపీకి విశాఖపట్నం అలా ఆర్థిక రాజధానిగా, మేటి నగరంగా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
CM Chandrababu: విశాఖ బీచ్లో నేవీ డే వేడుకలు ఇవాళ(శనివారం) జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు జ్ఞాపికను పారా గ్లైడర్ అందజేశారు.
యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సముద్రంలో, గగనతలంలో నేవీ సిబ్బంది చేసిన విన్యాసాల రిహార్సల్స్ వరుసగా రెండో రోజూ అబ్బురపరిచాయి.
విశాఖ సాగర తీరం శనివారం సాయంత్రం యుద్ధ వాతావరణాన్ని తలపించింది.
సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్ నేవీ సేవలకు సిద్ధమైంది. విశాఖపట్నం నేవల్ డాక్యార్డులో
భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ తుషిల్’ చేరింది.