Home » Navy
CM Chandrababu: విశాఖ బీచ్లో నేవీ డే వేడుకలు ఇవాళ(శనివారం) జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు జ్ఞాపికను పారా గ్లైడర్ అందజేశారు.
యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సముద్రంలో, గగనతలంలో నేవీ సిబ్బంది చేసిన విన్యాసాల రిహార్సల్స్ వరుసగా రెండో రోజూ అబ్బురపరిచాయి.
విశాఖ సాగర తీరం శనివారం సాయంత్రం యుద్ధ వాతావరణాన్ని తలపించింది.
సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్ నేవీ సేవలకు సిద్ధమైంది. విశాఖపట్నం నేవల్ డాక్యార్డులో
భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ తుషిల్’ చేరింది.
ఇటీవలే స్వదేశీ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ను అట్టహాసంగా ప్రారంభించిన భారత్..
‘‘బందిపోటు దొంగల్లా తెలంగాణను పదేళ్లు దోచుకున్న వాళ్లు మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సుందరీకరణ అంటూ కాస్మెటిక్ కలర్ అద్దాలని చూస్తున్నారు.
దేశ రక్షణ దళాలకు అత్యంత అధునాతన ఆయుధాలు సమకూర్చడం ఎంత కీలకమో.. అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అంతే కీలకమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు.
దేశ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు ఉండాలని, దేశ రక్షణ విషయంలో అందరూ కలిసికట్టుగా సాగాలని పిలుపునిచ్చారు.
ఎట్టకేలకు నేవీ రాడార్ స్టేషన్కు మంగళవారం పునాది రాయి పడబోతోంది. హైదరాబాద్కు 60 కి.మీ. దూరాన, సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో దీనికి అంకురార్పణ జరుగనుంది.