Home » Naveen Patnaik
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ముగ్గురిని మంత్రులుగా తీసుకున్నారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన మాజీ స్పీకర్ బిక్రమ్ కేశరి అరూఖా, రూర్కెలా ఎమ్మెల్యే సరద పి నాయక్, బంగిరిపోసి ఎమ్మెల్యే సుదామ్ మరాండీలతో గవర్నర్ గణేషి లాల్ ప్రమాణస్వీకారం చేయించారు.
బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఓ 'బిగ్ ఈవెంట్'గా నిర్వహిస్తోంది. అయితే, ఆహ్వానితుల జాబితాలో అరవింద్ కేజ్రీవాల్, కె.చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి, పినరయి విజయన్ వంటి బీజేపీయేతర ముఖ్యమంత్రుల పేర్లు చోటుచేసుకోలేదు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఒడిశా ముఖ్యమంత్రి,
భువనేశ్వర్: లోక్సభ ఎన్నికలకు ముందే విపక్షాల ఐక్యతకు కొద్దికాలంగా ప్రయత్నాలు సాగిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ ను మంగళవారంనాడు కలుసుకున్నారు. భువనేశ్వర్లో ఉభయులూ సమావేశమయ్యాయి.
ఒడిశా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి దివంగత బిజూ పట్నాయక్..
కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వారితో జట్టు కట్టిన నాయకులు ఎలాంటి ప్రకటనలు చేసినా వాస్తవ దృశ్యం ....
ఆరోగ్య శాఖ మంత్రి నాబా కిషోర్ దాస్ (Naba Kisore Das)పై అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ గోపాల్ దాస్ జరిపిన కాల్పుల్లో చనిపోయారు.
ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ భారీగా పడిపోయింది. ‘సంక్షేమంలో, అభివృద్ధిలో, పారదర్శక పాలనలో మేమే టాప్’ అని ప్రభుత్వం చెబుతుండగా...