• Home » Naveen Patnaik

Naveen Patnaik

Odisha Cabinet Reshuffle: నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురు

Odisha Cabinet Reshuffle: నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురు

భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ముగ్గురిని మంత్రులుగా తీసుకున్నారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన మాజీ స్పీకర్ బిక్రమ్ కేశరి అరూఖా, రూర్కెలా ఎమ్మెల్యే సరద పి నాయక్, బంగిరిపోసి ఎమ్మెల్యే సుదామ్ మరాండీలతో గవర్నర్ గణేషి లాల్ ప్రమాణస్వీకారం చేయించారు.

Siddamaramaiah Sweraing-in: ఆహ్వానితుల జాబితాలో చోటుదక్కని బీజేపీయేతర సీఎంలు, ఎందుకంటే..?

Siddamaramaiah Sweraing-in: ఆహ్వానితుల జాబితాలో చోటుదక్కని బీజేపీయేతర సీఎంలు, ఎందుకంటే..?

బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ ఓ 'బిగ్ ఈవెంట్'గా నిర్వహిస్తోంది. అయితే, ఆహ్వానితుల జాబితాలో అరవింద్ కేజ్రీవాల్, కె.చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి, పినరయి విజయన్ వంటి బీజేపీయేతర ముఖ్యమంత్రుల పేర్లు చోటుచేసుకోలేదు.

2024 Lok Sabha Elections : ప్రతిపక్షాలకు నవీన్ పట్నాయక్ గట్టి ఝలక్

2024 Lok Sabha Elections : ప్రతిపక్షాలకు నవీన్ పట్నాయక్ గట్టి ఝలక్

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఒడిశా ముఖ్యమంత్రి,

Opposition Unity: నవీన్ పట్నాయక్‌ను కలిసిన నితీష్.. వీరు ఏమన్నారంటే..?

Opposition Unity: నవీన్ పట్నాయక్‌ను కలిసిన నితీష్.. వీరు ఏమన్నారంటే..?

భువనేశ్వర్: లోక్‌సభ ఎన్నికలకు ముందే విపక్షాల ఐక్యతకు కొద్దికాలంగా ప్రయత్నాలు సాగిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ ను మంగళవారంనాడు కలుసుకున్నారు. భువనేశ్వర్‌లో ఉభయులూ సమావేశమయ్యాయి.

Dakota Aircraft: సాకారమైన ఒడిశా ప్రజల చిరకాల స్వప్నం

Dakota Aircraft: సాకారమైన ఒడిశా ప్రజల చిరకాల స్వప్నం

ఒడిశా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి దివంగత బిజూ పట్నాయక్..

Lok sabha Elections 2024: మోదీని ఆపతరమా?

Lok sabha Elections 2024: మోదీని ఆపతరమా?

కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వారితో జట్టు కట్టిన నాయకులు ఎలాంటి ప్రకటనలు చేసినా వాస్తవ దృశ్యం ....

Breaking News: కాల్పుల ఘటనలో ఒడిశా మంత్రి కన్నుమూత

Breaking News: కాల్పుల ఘటనలో ఒడిశా మంత్రి కన్నుమూత

ఆరోగ్య శాఖ మంత్రి నాబా కిషోర్ దాస్‌ (Naba Kisore Das)పై అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ గోపాల్ దాస్ జరిపిన కాల్పుల్లో చనిపోయారు.

Chief Minister Jagan : జనం మెచ్చని జగన్‌

Chief Minister Jagan : జనం మెచ్చని జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌ గ్రాఫ్‌ భారీగా పడిపోయింది. ‘సంక్షేమంలో, అభివృద్ధిలో, పారదర్శక పాలనలో మేమే టాప్‌’ అని ప్రభుత్వం చెబుతుండగా...

తాజా వార్తలు

మరిన్ని చదవండి