Home » NASA
ఇప్పటికి ఏడు సార్లు వాయిదా పడుతూ వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. యాక్సియం-4 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) పయనం కానున్నారని నాసా మంగళవారం వెల్లడించింది.
రేపు యాక్సియమ్ -4 ప్రయోగం నిర్వహించనున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.01 గంటలకు నలుగురు వ్యోమగాములున్న డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్తో ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకుపోతుంది.
అంతరిక్షయానం అందరికీ సాధ్యమయ్యే పనికాదు..! అలాంటి అసాధ్యాన్ని మన తెలుగమ్మాయి సుసాధ్యం చేయబోతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి.. అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది.
Relay 2 Satellite: ఆ సిగ్నల్ భూమికి 20వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినట్లు సైంటిస్టులు గుర్తించారు. దాన్ని అంతరిక్షంలో ఉన్న అన్ని శాటిలైట్ల లోకేషన్స్తో సరిపోల్చి చూడగా.. ఆ సిగ్నల్ రిలే 2 శాటిలైట్ నుంచి వచ్చినట్లు కనుగొన్నారు.
Indian Astronaut Shubhanshu Shukla: త్వరలో ఫాల్కన్ 9 రాకెట్లో అంతరిక్షంలోకి వెళుతున్న శుభాన్షు శుక్లాకు మాజీ నాసా ఆస్ట్రోనాట్ 64 ఏళ్ల డాక్టర్ విట్సన్ సాకారం అందిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద సంచలన ఆరోపణలు చేసిన ఎలాన్ మస్క్ హఠాత్తుగా యూ-టర్న్ తీసుకున్నారు. డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
మరో రెండు వారాల్లో అంతరిక్ష యాత్ర నిర్వహించనున్న శుభాన్షూ శుక్లా క్వారంటైన్లోకి వెళ్లారు. యాత్రకు మునుపు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుందా ఈ జాగ్రత్త తీసుకున్నారు.
బ్లాక్హోల్స్ అంతర్జాతీయ పరిశోధన సంస్థలు ఎన్ని అంశాలను బయటపెట్టినా ఇంకా ఎన్నో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అమెరికా అంతరక్షి పరిశోధన సంస్థ అయిన నాసా ఇప్పటికే బ్లాక్హోల్స్కు చెందిన ఎన్నో విశేషాలను వెలుగులోకి తీసుకొచ్చింది. తాజాగా మరో ఆశ్చర్యకర అంశాన్ని వెల్లడి చేసింది.
Mars Mystery: కొన్నేళ్ల క్రితం నాసా మార్స్ రీకొనైసెన్స్ ఆర్బిట్ అనే స్పేస్ క్రాఫ్ట్ను మార్స్పైకి పంపింది. అది కీ హోల్ను పోలి ఉన్న ఆకారాన్ని ఫొటో తీసింది. ఆ ఆకారం భూమిపై ఉండే ఓ పురాతన కట్టడాన్ని పోలి ఉండటంతో రచ్చ మొదలైంది. ఏలియన్స్ ఉన్నాయన్న ప్రచారం జరిగింది.
అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఓ అద్భుతంలా కనిపిస్తుందని నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ అన్నారు. ఇటీవలే భూమికి తిరిగొచ్చినా ఆమె తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు.