Home » NASA
యాక్సియమ్-4 మిషన్ విజయవంతమైంది శుభాంశూ శుక్లా ప్రయాణిస్తున్న డ్రాగన్ స్పేస్ క్యాప్సుల్ సముద్రంలో సురక్షితంగా దిగింది. ఇలా ఎందుకూ? అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? దీని వెనక పలు ముఖ్య కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా రిటర్న్ జర్నీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఫస్ట్ స్టెప్ అయిన స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలోకి ప్రవేశించారు. అంతరిక్ష నౌక, ఇంకా ISS మధ్య ప్రస్తుతం డీప్రెషరైజేషన్ ప్రక్రియ జరుగుతోంది.
అంతరిక్షం నుంచి భారత్ ఆశావాదం, నిర్భయత్వం విశ్వాసంతో సగర్వంగా కనిపిస్తోందని..
యాక్సియమ్-4 మిషన్ ముగింపునకు వచ్చేసింది. భారత వ్యోమగామి శుభాంశూ శుక్లాతో పాటు మిగతా ముగ్గురు వ్యోమగాములు రేపు తిరుగు ప్రయాణం కట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం జులై 15 మధ్యాహ్నం మూడు గంటలకు వారు భూమ్మీదకు చేరుకుంటారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రా ఐఎస్ఎస్నికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా..
నాసాలో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వ చర్యలతో 2,145 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుతం అంతరిక్ష యాత్ర చేస్తున్న వ్యోమగామి శుభాంశు శుక్లా, ఆయన సహచరులు ఈ నెల 14న భూమికి తిరిగి రానున్నారు.
జులై 5వ తేదీన నాసా ఉద్యోగి, ఖగోళ శాస్త్రజ్ఞుడు నాసా డిస్క్పై ప్రభావవంతమైన మెరుపును గుర్తించి రికార్డు చేశాడు. శనిగ్రహాన్ని ఢీకొట్టిన వస్తువుకు సంబంధించి ఇదే మొట్ట మొదటి రికార్డింగ్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టి.. అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది మన తెలుగమ్మాయి దంగేటి జాహ్నవి 23.
Indian Astronaut Shubhanshu Shukla: దాదాపు 40 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలోకి చేరుకున్నాడు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు రికార్డు సృష్టించాడు. ఐఎస్ఎస్కు చేరుకున్న తర్వాత శుభాంశు శుక్లా మొదటి సందేశాన్ని పంపారు.