• Home » Narsipatnam

Narsipatnam

గాయపడిన సింహాన్ని.. మరింత కసితో వేటాడతా: అభినయ్ దర్శన్

గాయపడిన సింహాన్ని.. మరింత కసితో వేటాడతా: అభినయ్ దర్శన్

భరోసా పార్టీ అధినేత, క్రైస్తవమత ప్రచారకుడు అభినయ్ దర్శన్ నర్సీపట్నం సబ్‌జైల్ నుంచి విడుదలయ్యారు. పోలీసులు, జైలు సిబ్బంది తనను చాలా గౌరవంగా చూసుకున్నారని అభినయ్ తెలిపారు.

Dalit Associations warn Jagan: జగన్ పర్యటనని అడ్డుకుంటాం.. దళిత సంఘాల స్ట్రాంగ్ వార్నింగ్

Dalit Associations warn Jagan: జగన్ పర్యటనని అడ్డుకుంటాం.. దళిత సంఘాల స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. జగన్ నర్సీపట్నంలో అడుగు పెట్టే ముందు, దివంగత డాక్టర్ సుధాకర్ తల్లికి, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Narsipatnam Rural CI : నర్సీపట్నంలో వర్రా అరెస్టు

Narsipatnam Rural CI : నర్సీపట్నంలో వర్రా అరెస్టు

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్‌ సీఐ రేవతమ్మ గురువారం తెలిపారు.

AP Assembly Speaker: స్పీకర్ అయ్యన్న పాత్రుడి నిరాడంబరత

AP Assembly Speaker: స్పీకర్ అయ్యన్న పాత్రుడి నిరాడంబరత

చింతకాయల అయ్యన్నపాత్రుడు.. తెలుగుదేశంలో చేరి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. నీతి నిజాయితీలకు మారు పేరుగా నిలిచారు. అలాగే సమర్థవంతమైన నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు.

Lokesh: ఉత్తరాంధ్రాను వైసీపీ గంజాయికి కేంద్రంగా మార్చింది: నారా లోకేష్

Lokesh: ఉత్తరాంధ్రాను వైసీపీ గంజాయికి కేంద్రంగా మార్చింది: నారా లోకేష్

ఉత్తరాంధ్రను టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) హయాంలో అభివృద్ధి బాటలో నడిపిస్తే.. వైసీపీ వచ్చిన 5 ఏళ్లలో గంజాయి సరఫరాకు కేంద్రంగా మార్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఆరోపించారు. నర్సీపట్నంలో జరిగిన టీడీపీ శంఖారావంలో ఆయన మాట్లాడుతూ.. నర్సీపట్నం టీడీపీకి కంచుకోట అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి