Home » Narendar Nannapuneni
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఓడించి తెలంగాణ వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోదీ మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతోందన్నారు. మే13న తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని.. వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు.
అవును.. తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఊహించని షాకిచ్చారు.. నియోజకవర్గాల పర్యటనలో ఈ మధ్య అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్న ఇవాళ బహిరంగ సభలో విచిత్ర ప్రకటన చేశారు.. ఆయన మాటలు విన్న సభికులు, కార్యకర్తలు కంగుతిన్నారు.. బాబోయ్ సారేంటి ఇంత మాట అనేశారు..?..