• Home » Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu

Judgement Day : చంద్రబాబు కేసులో రేపు ఏం జరగబోతోంది.. లోకేష్ ఏం చేస్తున్నారు.. సర్వత్రా ఉత్కంఠ..!

Judgement Day : చంద్రబాబు కేసులో రేపు ఏం జరగబోతోంది.. లోకేష్ ఏం చేస్తున్నారు.. సర్వత్రా ఉత్కంఠ..!

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Nara Chandrababu) అక్టోబర్-09 అత్యంత కీలకం కానుంది. బాబుపై సీఐడీ (CID), పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు..

CBN Arrest: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా బెంగళూరులో  కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు

CBN Arrest: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా బెంగళూరులో కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ బెంగళూరు(Bangalore)లో సమర శంఖారావం సభకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది.

Achchennaidu: జగన్ ఏపీలోని సహజ సంపదను దోచుకున్నాడు

Achchennaidu: జగన్ ఏపీలోని సహజ సంపదను దోచుకున్నాడు

జగన్ ఏపీలోని సహజ సంపదను దోచుకున్నాడని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు.

Ganta Srinivasa Rao : ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్థితుల్లో ఉంది

Ganta Srinivasa Rao : ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్థితుల్లో ఉంది

ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్ధితుల్లో ఉందని టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) వ్యాఖ్యానించారు.

Achchennaidu: 29రోజులుగా ఏం ఆధారాలు సేకరించారు

Achchennaidu: 29రోజులుగా ఏం ఆధారాలు సేకరించారు

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి 29 రోజులైంది.. స్కిల్ స్కాం డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయారని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు.

Jalil Khan: 12లక్షల‌ కోట్లకు ఏపీ అప్పును జగన్‌రెడ్డి పెంచారు

Jalil Khan: 12లక్షల‌ కోట్లకు ఏపీ అప్పును జగన్‌రెడ్డి పెంచారు

12లక్షల‌ కోట్లకు ఏపీ అప్పుని జగన్‌రెడ్డి పెంచారని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్(Jalil Khan) వ్యాఖ్యానించారు.

Peetala Sujatha: నాసిరకం మద్యం పంపిణీ చేస్తూ జగనన్న సురక్ష ఎలా సాధ్యం?

Peetala Sujatha: నాసిరకం మద్యం పంపిణీ చేస్తూ జగనన్న సురక్ష ఎలా సాధ్యం?

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకొచ్చింది జగనన్న సురక్ష కాదు.. ప్రజలను శిక్షించే కార్యక్రమం అని మాజీ మంత్రి పీతల సుజాత(Peetala Sujatha) వ్యాఖ్యానించారు.

Dharmana Prasad Rao: ఎన్నికల ముందు చంద్రబాబుపై జగన్‌రెడ్డి ఏం కక్ష సాధించడం లేదు

Dharmana Prasad Rao: ఎన్నికల ముందు చంద్రబాబుపై జగన్‌రెడ్డి ఏం కక్ష సాధించడం లేదు

ఎన్నికల ముందు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుపై సీఎం జగన్మోహన్‌రెడ్డి ఏం కక్ష సాధించడం లేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాధరావు(Dharmana Prasad Rao) వ్యాఖ్యానించారు.

MP Kanakamedala : తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌రెడ్డి 43 వేల కోట్లు దోచుకున్నారు

MP Kanakamedala : తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌రెడ్డి 43 వేల కోట్లు దోచుకున్నారు

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy) 43 వేల కోట్లు దోచుకున్నారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(MP Kanakamedala Ravindra Kumar) ఆరోపించారు.

Nara Lokesh: ఢిల్లీకి చేరుకున్న నారా లోకేష్.. మరి కాసేపట్లో ‘‘కాంతితో క్రాంతి‘‘ కార్యక్రమం ప్రారంభం

Nara Lokesh: ఢిల్లీకి చేరుకున్న నారా లోకేష్.. మరి కాసేపట్లో ‘‘కాంతితో క్రాంతి‘‘ కార్యక్రమం ప్రారంభం

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఢిల్లీకి చేరుకున్నారు. రేపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చంద్రబాబు కేసు అంశంపై నారా లోకేష్ చర్చించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి