• Home » Nara Chandra Babu Naidu

Nara Chandra Babu Naidu

TDP: పిన్నెల్లిని అరెస్ట్ చేస్తేనే దాడులు ఆగుతాయి: చంద్రబాబు

TDP: పిన్నెల్లిని అరెస్ట్ చేస్తేనే దాడులు ఆగుతాయి: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. చివరికి ప్రశాంతమైన విశాఖలో కూడా వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.

 AP Elections 2024: స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం జగన్ సెక్యూరిటీ సిబ్బంది పార్టీ.. ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

AP Elections 2024: స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం జగన్ సెక్యూరిటీ సిబ్బంది పార్టీ.. ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

న్నికల నిబంధనలను సీఎం (అపద్ధర్మ) జగన్ రెడ్డి సెక్యూరిటీ తుంగలో తొక్కారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫిర్యాదు చేశారు.

AP Election 2024: ఆ ఘటనలపై ఏపీ డీజీపీకి చంద్రబాబు ఫిర్యాదు.. వెంటనే రంగంలోకి పోలీసులు

AP Election 2024: ఆ ఘటనలపై ఏపీ డీజీపీకి చంద్రబాబు ఫిర్యాదు.. వెంటనే రంగంలోకి పోలీసులు

మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై ఏపీ డీజీపీ హరీష్ గుప్తాకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫిర్యాదు చేశారు. మంగళవారం డీజీపీకి చంద్రబాబు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.

AP Election 2024: ఆ బిల్లులను వెంటనే నిలిపివేయాలి.. ఏపీ గవర్నర్‌‌కు చంద్రబాబు లేఖ

AP Election 2024: ఆ బిల్లులను వెంటనే నిలిపివేయాలి.. ఏపీ గవర్నర్‌‌కు చంద్రబాబు లేఖ

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు (AP Governor Abdul Nazir) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళవారం ఓ లేఖ రాశారు. అపధర్మ(వైసీపీ) ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులను విడుదల చేసేందుకు సిద్ధమైందని.. ఈ బిల్లులను తక్షణమే నిలిపివేయాలని లేఖలో చంద్రబాబు తెలిపారు.

AP: ఎమ్మెల్యే చెంప చెళ్లుమంది

AP: ఎమ్మెల్యే చెంప చెళ్లుమంది

వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. తెనాలి పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసేందుకు వరుసలో రావాలని, మంది మార్బలంతో లోపలికి వెళితే ఎట్లాగంటూ ఆ ఓటరు ప్రశ్నించడమే పాపమైంది. అంతే... వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రెచ్చిపోయారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లోని మున్సిపల్‌ హైస్కూల్‌లోని పోలింగ్‌ బూత్‌లో పోలిం గ్‌ ఆలస్యం కావడంతో క్యూలో ఉన్న ఓటర్లు విసుగుచెందారు.

AP Election Polling 2024:ఊహించని ఫలితాలు ఈసారి చూడబోతున్నాం: చంద్రబాబు

AP Election Polling 2024:ఊహించని ఫలితాలు ఈసారి చూడబోతున్నాం: చంద్రబాబు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరిగాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) స్పందించారు. మీడియాతో చంద్రబాబు చిట్ చాట్ చేశారు.

AP Election Polling 2024:ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై ఈసీకి చంద్రబాబు లేఖ

AP Election Polling 2024:ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై ఈసీకి చంద్రబాబు లేఖ

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (INara Chandrababu Naidu) లేఖ రాశారు.

Chandrababu: టీడీపీ నేతలు,  బూత్ లెవల్ కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

Chandrababu: టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది సేపట్లో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

AP Election 2024: వైసీపీ ఫేక్ ప్రచారంపై ఏజెంట్లు  ఈ పని చేయాలి: చంద్రబాబు

AP Election 2024: వైసీపీ ఫేక్ ప్రచారంపై ఏజెంట్లు ఈ పని చేయాలి: చంద్రబాబు

రేపటి పోలింగ్‌పై పార్టీ కేంద్ర కార్యాలయంలోని వార్ రూం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆదివారం సమీక్ష చేశారు. పార్టీ అఫీస్‌లోని వార్ రూం నుంచి జిల్లాల్లోని పార్టీనేతలతో సమీక్షించారు.

అమరావతిలో బొల్లినేని ధార్మిక సేవ.. కుప్పంలో 'పురాణపండ'  ఆధ్యాత్మిక సౌందర్యం!

అమరావతిలో బొల్లినేని ధార్మిక సేవ.. కుప్పంలో 'పురాణపండ' ఆధ్యాత్మిక సౌందర్యం!

అన్వేషణలనుండి ... అద్భుత దైవీయ స్పృహలోకి ప్రవేశించిన ప్రస్థానంలో పరమాద్భుతాలు నిస్వార్ధంగా సృష్టిస్తున్నారని ... ఈ పవిత్రతలు, అపురూపతలు నచ్చడం వల్లనే ... శ్రీనివాస్ లోని మేధ, ప్రజ్ఞ, నిస్వార్ధత కృష్ణయ్యను ఆకర్షించి ఇంతటి మహా గ్రంథ యజ్ఞ కార్యానికి బొల్లినేని కృష్ణయ్య సమర్పకులుగా వ్యవహరించారని కిమ్స్ హాస్పిటల్స్ వర్గాలు స్పష్టం చెయ్యడం గమనార్హం.ప్రశంసనీయం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి