Home » Nandyal
శ్రీపతిరావుపేట, బాపనంతాపురం, కొత్తరామాపురం గ్రామాల్లో జల్ జీవన్ ద్వారా జరిగిన పనులను ఢిల్లీ నుంచి విచ్చేసిన ప్రత్యేక అధికారి నేషనల్ వాష్ ఎక్స్పర్ట్ సరోజిత్ సఖియా బుధవారం పరిశీలించారు.
అర్హులైన పేదలకు ప్రభుత్వ గృహాల మంజూరు కోసం పొజిషన్ సర్టిఫికెట్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
మండలంలోని గిరిజన గూడెల్లో శుద్ధ జలాలు అందించేందుకు ప్రభుత్వం రూ.16.5 లక్షల నిధులు మంజూరు చేసినట్లు నందికొట్కూరు ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
నంద్యాల జిల్లాలోని నూనెపల్లె రమనయ్యతో, పల్నాడు జిల్లా పిడుగురాల్లకు చెందిన రవనమ్మకి వివాహం జరిగింది. పెళ్లి అయిన తర్వాత వీరి వివాహా బంధంలో తరచుగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. అయితే భర్త రమనయ్య ప్రవర్తనతో విసిగిపోయిన భార్య రవనమ్మ.. తన భర్తని అంతమొందించాలని ప్లాన్ చేసింది.
సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.
అన్ని బ్యాంకులు అర్హత కలిగిన కౌలురైతులకు పంట రుణాలివ్వాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీందర్కుమార్ పేర్కొన్నారు.
శిఖరేశ్వర ఆల యంలో అభివృద్ధి పనులు చేపట్టాలని శ్రీశైల క్షేత్ర ఈవో శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.
పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్లో భాగంగా ప్రభుత్వం పీ4 విధానాన్ని రూపొందించిందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.
పట్టణంలోని ఎన్టీఆర్ షాదీఖానాలో ఈనెల 21న నిర్వహించే మెగా జాబ్మేళాను సద్వినియో గం చేసుకోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ సూచించారు.
సీఎం చంద్రబాబుతోనే రైతు సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.