• Home » Nandikotkur

Nandikotkur

AP Politics: నంద్యాల జిల్లాలో ముదురుతున్న గ్రూప్ వార్.. బైరెడ్డిని కాదని.. జయసూర్య గూటికి..

AP Politics: నంద్యాల జిల్లాలో ముదురుతున్న గ్రూప్ వార్.. బైరెడ్డిని కాదని.. జయసూర్య గూటికి..

నంద్యాల జిల్లా రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఓవైపు జిల్లాలో వైసీపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నారు. దీంతో జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. నేతల చేరికలతో టీడీపీ బలపడుతున్నా.. గ్రూపు రాజకీయాలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి.

TDP: ఎంపీ తండ్రిగా పెత్తనమంటే కుదరదు

TDP: ఎంపీ తండ్రిగా పెత్తనమంటే కుదరదు

నందికొట్కూరు నియోజకవర్గంలో ఎంపీ తండ్రినని పెత్తనం చెలాయిస్తే కుదరదని, వైసీపీ నాయకులను టీడీపీలోకి తెస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

YSRCP: బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి బిగ్ షాక్.. హ్యాండిచ్చేశారుగా..!

YSRCP: బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి బిగ్ షాక్.. హ్యాండిచ్చేశారుగా..!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కలలో కూడా ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆఖరికి ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయి క్రికెట్‌ టీమ్‌లాగా 11 కే పరిమితం అయిన పరిస్థితి. దీంతో ఫలితాల మరుసటి రోజే రాజీనామాలు మొదలై.. నేటికి కొనసాగుతూనే ఉన్నాయి...

Nandyal: నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంచలన తీర్పు..

Nandyal: నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంచలన తీర్పు..

పగిడ్యాల( Pagidiala) మండలం ఘణపురం(Ghanapuram)లో వ్యక్తిపై దాడి కేసులో నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2013లో నరేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తిపై అప్పటి ఎస్సై మారుతీ శంకర్‌ దాడి చేశారు. దీనిపై బాధితుడు అప్పట్లో ప్రైవేటు కేసు వేశారు.

YSRCP: వైసీపీ ఘోర పరాజయంపై బైరెడ్డి సిద్ధార్థ్ రియాక్షన్

YSRCP: వైసీపీ ఘోర పరాజయంపై బైరెడ్డి సిద్ధార్థ్ రియాక్షన్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న వైసీపీ.. ఈసారి ఒక్క నంబర్ మిస్సయ్యి 11 సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో అసలేం జరిగింది..? ఎందుకింత ఘోర పరాజయం..? అని తెలుసుకునే పనిలో హైకమాండ్ నిమగ్నమైంది..

Big Breaking: వైసీపీకి ఊహించని షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే

Big Breaking: వైసీపీకి ఊహించని షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే

Andhra Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు అధికార వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ (MLA Thoguru Arthur) ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు..

YSRCP: బైరెడ్డి సొంత నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్

YSRCP: బైరెడ్డి సొంత నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్

Andhrapradesh: నందికొట్కూరులో వైసీపీకి భారీ షాక్ తిగింది. వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చెరుకుచెర్ల రఘురామయ్య వైసీపీకి రాజీనామా చేశారు.

Baireddy Siddharth Reddy:  వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు

Baireddy Siddharth Reddy: వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నేతలపై శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి (Baireddy Siddharth Reddy)సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chandrababu: మందు బాబులకు చంద్రబాబు గుడ్ న్యూస్

Chandrababu: మందు బాబులకు చంద్రబాబు గుడ్ న్యూస్

నంద్యాల: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పారు. మద్యం చార్జీలు తగ్గిస్తానని, మంచి మద్యం ఇస్తానని స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల, నందికొట్కూరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ...

Nandikotkur Politics: మంత్రి రోజా వచ్చి వెళ్లడంతో ఎంత పనైందంటే..

Nandikotkur Politics: మంత్రి రోజా వచ్చి వెళ్లడంతో ఎంత పనైందంటే..

నందికొట్కూరు నియోజకవర్గంలోని అధికార పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థరెడ్డి, ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌కు చెందిన రెండు వర్గాల నాయకులు బాహాటంగానే రోడ్డెక్కి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అధికారుల బదిలీల నుంచి మొదలైన అభిప్రాయభేదాలు చివరకు రెండు వర్గాలుగా విడిపోయేలా చేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి