• Home » Nampalli

Nampalli

Charminar Express: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై  మంత్రి పొన్నం విచారం

Charminar Express: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై మంత్రి పొన్నం విచారం

Telangana: నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సైడ్ వాల్‌ని తాకి బోగీలు పట్టాలు తప్పడంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. పట్టాలు చిన్నగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఘటనకు గల కారణాలపై అధికారులతో ఆరా తీశారు.

CM Revanth Reddy: గిగ్ వర్కర్లతో  సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

CM Revanth Reddy: గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్‌లు, ఓలా, ఉబర్‌, ఆటో డ్రైవర్లతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) సమావేశం అయ్యారు. గిగ్‌ వర్కర్ల (Gig workers) సమస్యలపై చర్చించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ ( Nampally Exhibition Ground ) కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కాసేపటి క్రితమే వచ్చారు.

Hyderabad: నాంపల్లిలో బోగస్‌ ఓట్లు.. 32 వేలకు పైగా పంపిణీ కాని స్లిప్‌లు

Hyderabad: నాంపల్లిలో బోగస్‌ ఓట్లు.. 32 వేలకు పైగా పంపిణీ కాని స్లిప్‌లు

మజ్లిస్‌ - కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్టు హోరా హోరీగా పోటీ పడుతున్న నాంపల్లి(Nampally) శాసనసభ నియోజకవర్గంలో

Hyderabad : నాంపల్లిలో పెను విషాదం..9 మంది మృతి.. కేటీఆర్ ఎక్స్‌గ్రేషియా ప్రకటన : లైవ్ అప్డేట్స్

Hyderabad : నాంపల్లిలో పెను విషాదం..9 మంది మృతి.. కేటీఆర్ ఎక్స్‌గ్రేషియా ప్రకటన : లైవ్ అప్డేట్స్

Hyderabad Nampally Fire Accident : హైదరాబాద్ నగరంలోని నాంపల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్‌ఘాట్‌లోని నాలుగు అంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో డీజిల్ డ్రమ్ముల్లో చెలరేగిన మంటలతో ప్రమాదం చోటు చేసుకుంది.

Hyderabad: నాంపల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

Hyderabad: నాంపల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

Hyderabad: నగరంలోని నాంపల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది..

Hyd Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాద మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

Hyd Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాద మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చెప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

Hyderabad: వారిని కాపాడాలని ఎంతో ట్రై చేశాం కానీ.. అగ్నిప్రమాదంపై ఫైర్‌ మాన్

Hyderabad: వారిని కాపాడాలని ఎంతో ట్రై చేశాం కానీ.. అగ్నిప్రమాదంపై ఫైర్‌ మాన్

నాంపల్లి బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలను రెస్క్యూ చేసిన ఫైర్‌మాన్ ఆదర్శ్ మీడియాకు వివరించారు.

Hyd Fire Accident: 9మంది మృతి అత్యంత బాధాకరం.. అగ్నిప్రమాదంపై భట్టి

Hyd Fire Accident: 9మంది మృతి అత్యంత బాధాకరం.. అగ్నిప్రమాదంపై భట్టి

నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Hyderabad: అగ్నిప్రమాదస్థలిలో కాంగ్రెస్, ఎంఐఎం బాహాబాహి.. పోలీసుల లాఠీచార్జ్

Hyderabad: అగ్నిప్రమాదస్థలిలో కాంగ్రెస్, ఎంఐఎం బాహాబాహి.. పోలీసుల లాఠీచార్జ్

నాంపల్లి బజార్‌‌ఘాట్ అగ్నిప్రమాద స్థలి వద్ద కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది.

Hyderabad: పెను విషాదం.. నాంపల్లి అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

Hyderabad: పెను విషాదం.. నాంపల్లి అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

నాంపల్లి బజార్‌ఘాట్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి