• Home » Nalgonda News

Nalgonda News

SLBC Project: మళ్లీ పట్టాలపైకి ఎస్‌ఎల్‌బీసీ

SLBC Project: మళ్లీ పట్టాలపైకి ఎస్‌ఎల్‌బీసీ

శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ)(SLBC) టన్నెల్‌ ప్రాజెక్టు(Tunnel Project) పనులను వచ్చే నెల నుంచి పట్టాల మీదికి ఎక్కించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఔట్‌లెట్‌ వైపు ఉన్న టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం)లో(TBM) బేరింగులు పాడైపోవడంతో..

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన నిజాలు..

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన నిజాలు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping) రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నల్గొండ(Nalgonda) జిల్లా కేంద్రంగా ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో తేలింది. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్‌లో(Hyderabad) వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు..

TG News: మాదిగలను కాంగ్రెస్ దూరం చేసుకోవద్దు: మోత్కుపల్లి నర్సింహులు

TG News: మాదిగలను కాంగ్రెస్ దూరం చేసుకోవద్దు: మోత్కుపల్లి నర్సింహులు

కాంగ్రెస్ (Congress) మాదిగలను దూరం చేసుకోవద్దని మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) అన్నారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోందని.. రేవంత్ పాలనపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

 TG Politics: కేసీఆర్ బస్సులో పోలీసుల తనిఖీలు..

TG Politics: కేసీఆర్ బస్సులో పోలీసుల తనిఖీలు..

బీఆర్‌ఎస్ (BRS) అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈదుల పర్రె తండా మీదుగా ఆయన సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో అధికారులు కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనంలో తనిఖీలు నిర్వించారు.

TG News: బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

TG News: బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్(BRS పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే గులాబీ పార్టీకి కీలక నేతలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదేవరుసలో మరో కీలక నేతల కూడా గులాబీ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి(Tera Chinnapa Reddy) రాజీనామా చేశారు.

Jagadish Reddy: మంత్రులు అందులో అరితేరారు

Jagadish Reddy: మంత్రులు అందులో అరితేరారు

కాంగ్రెస్ మంత్రులకు రైతుల గోడు వినే సమయం లేదని.. అక్రమంగా మామూళ్లు వసులు చేయడంలో వారు అరితేరారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో కరువు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. నల్గొండ జిల్లాలోనే పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూములు సాగు నీరు అందక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లో ఓల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోయి రైతులకు వేల రూపాయల నష్టం కలగచేస్తున్నాయని చెప్పారు.

TS Politics: యాదగిరిగుట్టలో కింద కూర్చోవడానికి కారణమిదే: భట్టి విక్రమార్క

TS Politics: యాదగిరిగుట్టలో కింద కూర్చోవడానికి కారణమిదే: భట్టి విక్రమార్క

యాదగిరి గుట్ట (Yadagirigutta) లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న(సోమవారం) పర్యటించారు. ఆలయంలో ప్రత్యేక పూజల నిమిత్తం సీఎం రేవంత్ దంపతులు, నల్లొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ బల్లాపై కూర్చున్నారు. అయితే బల్లాపై ప్లేస్ లేకపోవడంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఓ చిన్న స్టూల్ మీద కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Telangana: బీఆర్ఎస్‌కు మరోషాక్ తప్పదా? కీలక నేత పార్టీని వీడనున్నారా?

Telangana: బీఆర్ఎస్‌కు మరోషాక్ తప్పదా? కీలక నేత పార్టీని వీడనున్నారా?

Nalgonda News: మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత బలమైన, శక్తివంతమైన పార్టీగా వెలుగొందిన బీఆర్ఎస్ పార్టీ(BRS) పరిస్థితి ఇప్పుడు అత్యంత ధీనంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఓటమి తరువాత ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, కీలక నేతలు పార్టీని వీడగా.. మిగిలిన నేతలు సైతం బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..

Illegal affairs: భర్త మాస్టర్ ప్లాన్.. అర్థరాత్రి అడ్డంగా బుక్కైన భార్య.. చివరకు ఏమైందంటే..!

Illegal affairs: భర్త మాస్టర్ ప్లాన్.. అర్థరాత్రి అడ్డంగా బుక్కైన భార్య.. చివరకు ఏమైందంటే..!

Nalgonda News: రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్య గుట్టును రట్టు చేశాడు ఓ భర్త. అర్థరాత్రి పక్కా ప్లాన్‌తో కుటుంబ సభ్యులతో కలిసి వీరి బాగోతాన్ని బట్టబయలు చేశాడు. ఈ ఘటన నల్లగొండ(Nalgonda) జిల్లా అడవిదేవులపల్లిలో చోటు చేసుకుంది. భార్యను(Wife), ఆమె ప్రేమికుడిని(Lover) ఇద్దరినీ పోలీసులకు(Nalgonda Police) అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Bhatti Vikramarka : యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి

Bhatti Vikramarka : యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి

యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka ) అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మాణంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టును సందర్శించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి