Home » Nadendla Manohar
Srikakulam: జనసేన పార్టీ (Janasena) నేత నాదెండ్ల మనోహర్ గురువారం ఎచ్చెర్ల నియోజకవర్గం డి. మత్స్యలేశం మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు. మత్స్యకారులతో మాట్లాడి వారి ఇబ్బందులు, సమస్యలను తెలుసుకున్నారు. మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం
జనసేన(Janasena)ను రౌడీసేన అన్న సీఎం జగన్(Cm jagan) వ్యాఖ్యలపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) మండిపడ్డారు. అన్యాయాలను
అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే రౌడీసేన అంటున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మండిపడ్డారు.
Tirupati: అన్నమయ్య ప్రాజెక్టు (Annamaiah Project) నిర్వాసితులను నెల రోజుల్లోపు ఆదుకోకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని జనసేన పార్టీ (Janasena Party) పీఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) హెచ్చరించారు.
పెడనలో జనసైనికులపై (Janasena) వైసీపీ (YCP) కార్యకర్తలు దాడి చేయడం దుర్మార్గమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు.
తెలుగు సినీ రంగ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూయడం బాధాకరమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.
వైసీపీ (YCP GOVT) ప్రభుత్వంపై జనసేన (Janasena) నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు (Nadendla Manohar) గుప్పించారు. ఏపీలోనే అతి పెద్ద స్కామ్ జగనన్న కాలనీలు అని నాదెండ్ల ఆరోపించారు.
గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులకు జనసేన అధినేత పవన్ చేయూతనందించారు.
చెరువులు, ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చీ.. జగనన్న కాలనీలు కట్టిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెబుతోందని...
సీఎం జగన్ వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.