Home » Nadendla Manohar
వారాహి యాత్ర (Varahi Yatra) పోస్టర్ను జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విడుదల చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియాతో మాట్లాడుతూ కత్తిపూడి జంక్షన్
జూన్ 14 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు చేస్తారు.
జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్రకు ముహూర్తం ఖరారైంది. జూన్ రెండో వారంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు.
వచ్చే ఎన్నికల్లో పొత్తులు కేవలం వ్యక్తి ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్...
నాదెండ్ల మనోహర్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఓ గుర్తింపు ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈయన్ను ప్రస్తుతం జనసేన పార్టీలో నంబర్-2గా అభిమానులు, కార్యకర్తలు పిలుచుకుంటున్నారు. ఎంతో మంది నేతలు వచ్చిపోతున్నా..
సీఎం జగన్ (CM Jagan) గాల్లో ప్రయాణిస్తుంటే... హైవే మీద వాహనాలు నిలిపివేయడం ఏమిటి? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రశ్నించారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో (TDP Chief Nara Chandrababu) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) భేటీ అయ్యారు.
పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అని జనసేన పీఏసీ చైర్మన్ నాందెండ్ల మనోహర్ అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత కలిగిన..మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్
మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభ జరుగుతోంది. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కౌలురైతు కుటుంబానికి జనసేన (Jana Sena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రూ.లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.