• Home » Nadendla Manohar

Nadendla Manohar

Nadendla Manohar:  రైతు సమస్యలపై టీడీపీతో కలిసి పోరాడుతాం

Nadendla Manohar: రైతు సమస్యలపై టీడీపీతో కలిసి పోరాడుతాం

కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయని.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని నసేన నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేశారు.

Nadendla Manohar: టోఫెల్ పరీక్ష విధానంపై మంత్రి బొత్స సమాధానం చెప్పాలి

Nadendla Manohar: టోఫెల్ పరీక్ష విధానంపై మంత్రి బొత్స సమాధానం చెప్పాలి

టోఫెల్ పరీక్ష(TOEFL test) విధానంపై మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) సమాధానం చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) డిమాండ్ చేశారు.

Nadendla Manohar: పేదలకు విదేశీ విద్య పేరిట దోపిడీకి తెరతీసిన వైసీపీ సర్కార్

Nadendla Manohar: పేదలకు విదేశీ విద్య పేరిట దోపిడీకి తెరతీసిన వైసీపీ సర్కార్

వైసీపీ ప్రభుత్వం పేదలకు విదేశీ విద్య పేరిట దోపిడీకి తెరతీసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు.

Nadendla Manohar: వైసీపీ నేతలకి గడప గడపలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది

Nadendla Manohar: వైసీపీ నేతలకి గడప గడపలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, జగన్‌రెడ్డి తప్పుడు ప్రచారాలను ఏపీ ప్రజలు గుర్తించారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు.

Nadendla Manohar: తెలుగుదేశం వెంట నడవాలి

Nadendla Manohar: తెలుగుదేశం వెంట నడవాలి

తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా వారితో నిలబడండి.. మన కార్యక్రమాలకు వాళ్లని ఆహ్వానించండి అని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు.

Nadendla Manohar: రేపటి నుంచి నాలుగో విడత వారాహి యాత్ర

Nadendla Manohar: రేపటి నుంచి నాలుగో విడత వారాహి యాత్ర

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) వల్ల ఆంధ్రప్రవేశ్‌కు ఏం మేలు జరిగిందని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ Nadendla Manohar) వ్యాఖ్యానించారు.

Nadendla Manohar: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసికట్టుగా పని చేస్తాం

Nadendla Manohar: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసికట్టుగా పని చేస్తాం

అక్టోబర్ ఒకటి నుంచి కృష్ణాజిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉంటుందని.. పార్టీ క్యాడర్ సిద్ధం కావాలని జనసేన అధినేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) పిలుపునిచ్చారు.

Nadendla Manohar: జనసేన-తెలుగుదేశం పొత్తుకు జనామోదం ఉంది

Nadendla Manohar: జనసేన-తెలుగుదేశం పొత్తుకు జనామోదం ఉంది

జనసేన-తెలుగుదేశం(Janasena-Telugudesam) పొత్తుకు జనామోదం ఉందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు.

Janasena: ముగిసిన జనసేన పార్టీ భేటీ.. జనసేన - టీడీపీ పొత్తుపై ఏం చర్చించారంటే..?

Janasena: ముగిసిన జనసేన పార్టీ భేటీ.. జనసేన - టీడీపీ పొత్తుపై ఏం చర్చించారంటే..?

మంగళగిరి జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అధ్యక్షతన గురువారం నాడు సమావేశం జరిగింది. ఈ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది.

Nadendla Manohar: ప్రభుత్వ తప్పులను జనసేన ప్రశ్నిస్తోంది

Nadendla Manohar: ప్రభుత్వ తప్పులను జనసేన ప్రశ్నిస్తోంది

వైసీపీ ప్రభుత్వం (YCP Govt)చేస్తున్న తప్పులను జనసేన ప్రశ్నింస్తోదని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వ్యాఖ్యానించారు. శనివారం నాడు జనసేన కార్యాలయంలో ఏపీ తాజా పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి