• Home » Nadendla Manohar

Nadendla Manohar

AP News: చంద్రబాబును కలిసిన ఏపీయూడబ్ల్యూజే బృందం

AP News: చంద్రబాబును కలిసిన ఏపీయూడబ్ల్యూజే బృందం

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏపీయూడబ్ల్యూజే బృందం సోమవారం భేటీ అయ్యింది. జర్నలిస్టుల సమస్యలను మ్యానిఫెస్టోలో పెట్టాలని వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నేతలు కోరారు. టీడీపీ హయాంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పెట్టిన పలు పథకాలను జగన్ రద్దు చేశారని చంద్రబాబుకు జర్నలిస్తులు వివరించారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందనా రాలేదని నేతలు తెలిపారు.

Nadendla Manohar: వలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా..?

Nadendla Manohar: వలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా..?

వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రశ్నించారు. సోమవారం తెనాలిలో పర్యటించారు.

 Manohar: డయేరియా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

Manohar: డయేరియా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

డయేరియా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar ) అన్నారు. శనివారం జీజీహెచ్‌లో డయేరియాతో బాధపడుతున్న వారిని మనోహర్ పరామర్శించారు.

Nadendla Manohar: వైసీపీ సలహాదారుల వల్ల వేలకోట్ల ప్రజాధనం వృథా

Nadendla Manohar: వైసీపీ సలహాదారుల వల్ల వేలకోట్ల ప్రజాధనం వృథా

వైసీపీ సలహాదారుల వల్ల వేలకోట్ల ప్రజాధనం వృథా అవుతుందని... వారి వల్ల ఎవరికి ప్రయోజనమని జనసేన అధినేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రశ్నించారు. సీఎం సలహాదారుల పేరుతో 680 కోట్లు ఖర్చు చేశారంటూ నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nadendla Manohar: జనంలోకి జనసేనాధిపతి.. కార్యాచరణ సిద్ధం

Nadendla Manohar: జనంలోకి జనసేనాధిపతి.. కార్యాచరణ సిద్ధం

జనంలోకి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ వస్తున్నారని.. కార్యాచరణ సిద్ధం చేశామని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ( Nadendla Manohar ) తెలిపారు.

Nadendla Manohar: మనబడి నాడు - నేడులో భారీగా అవినీతి

Nadendla Manohar: మనబడి నాడు - నేడులో భారీగా అవినీతి

Andhrapradesh: మనబడి నాడు - నేడులో భారీగా అవినీతి చోటు చేసుకుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 6321 కోట్ల రూపాయలు నాడు నేడుకు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిందన్నారు.

Pawan Kalyan: జనసేన నేతల అరెస్టులపై పవన్ కళ్యాణ్  ఏమన్నారంటే..

Pawan Kalyan: జనసేన నేతల అరెస్టులపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

అమరావతి: విశాఖలో జనసేన నేతల అరెస్టులపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడిన జనసేన నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు మిగిలిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Nadendla Manohar: పోలీసులను అడ్డుపెట్టుకుని జనసేనపై ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోంది

Nadendla Manohar: పోలీసులను అడ్డుపెట్టుకుని జనసేనపై ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోంది

పోలీసులను అడ్డుపెట్టుకుని జనసేన పార్టీపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) అన్నారు. జనసేన నాయకుల అరెస్టును ఖండిస్తూ శనివారం నాడు త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు నాదెండ్ల మనోహర్ వెళ్లారు.

Nadendla Manohar: రోశయ్య హుందానం నిండిన రాజకీయాలు సాగించారు

Nadendla Manohar: రోశయ్య హుందానం నిండిన రాజకీయాలు సాగించారు

Andhrapradesh: మాజీ‌ సీఎం కొణిజేటి రోశయ్య రెండో వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నివాళులర్పించారు.

Nadendla Manohar: పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం

Nadendla Manohar: పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం

పేదల ఇళ్ల కాలనీల్లో కనీస సదుపాయాలు... మౌలిక వసతులు లేవని వీటిని కల్పించడంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం విఫలం అయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి