Home » Mumbai
IPS Officers Husband: ది ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (EOW) అధికారులు పురుషోత్తమ్ భార్య రష్మి కరందికర్ను కూడా విచారిస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలోకి మూడు కోట్ల రూపాయలు వచ్చాయి.
Bullet Train Project: ది నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. మొత్తం 508 కిలోమీటర్ల పొడవుతో బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఇందులో 300 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం తాజాగా పూర్తయింది.
Viral Video: ఆ వ్యక్తికి, మహిళకు మధ్య సీటు విషయంలో గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వానలా మారింది. ఆ వ్యక్తి మహిళపై దాడికి దిగాడు. ఆమెను బాగా కొట్టాడు. అక్కడి వారు ఎంత ఆపినా ఆగలేదు. కోపంతో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.
Mumbai Shocker: గత కొంత కాలం నుంచి 19 ఏళ్ల ఓ యువకుడితో సంబంధం కొనసాగిస్తోంది. ఇద్దరూ తరచుగా ఏకాంతంగా కలుస్తూ ఉండేవారు. గత రాత్రి ఆ తల్లి, ప్రియుడు రాక్షసుల్లా మారిపోయారు.
భారతదేశం నుండి ఎగుమతి చేసిన 15 మామిడి పండ్ల షిప్మెంట్లను అమెరికా రద్దు చేసింది. సదరు సరుకుని తిరిగి ఇండియాకు తీసుకెళ్లాలని ఆదేశించింది. దీంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టు..
రోహిత్ శర్మ ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా ఉంటాడు. అనవసర వివాదాల్లో తలదూర్చడు. అయితే రోహిత్ కోపంగా ఉంటే ఎలా ఉంటుందో చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రోహిత్ తన తమ్ముడిని తిడుతున్నాడు.
NIA: ముంబై ఎయిర్ పోర్టు దగ్గర ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. జకార్తా నుంచి ముంబై వచ్చిన అబ్దుల్లా ఫయాజ్ షేక్, తల్హా ఖాన్లు గత రెండేళ్లుగా పరారీలో ఉన్నారు. ఇప్పుడు జకార్తా నుంచి ముంబై వచ్చిన వారిని విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. పూలదండలు, పుష్పగుచ్ఛాలతోపాటు శాలువాలను టెంపుల్ కాంప్లెక్స్లోకి అనుమతించవద్దని నిర్ణయించింది.
ముంబై స్మగ్లర్ నుంచి డ్రగ్స్ కొంటూ పట్టుబడిన వైద్యురాలి కేసులో రాయదుర్గం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
భారత సైన్యం కోసం డీఆర్డీవో హ్యుమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తోంది, దీని ద్వారా ప్రమాదకరమైన పరిస్థితుల్లో సైన్యానికి సహాయం చేస్తుంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు.