Home » Mumbai
ముంబై రైలు పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా నిందితులను మళ్లీ జైలుకు పంపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఉద్యోగిని అయిన 31ఏళ్ల వివాహిత తన భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Love Obsession: పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడు. ఇందుకు ఫాతిమా ఒప్పుకోవటం లేదు. దీంతో ఫాతిమా భర్తను టార్గెట్ చేశాడు. అతడే లేకపోతే ఫాతిమా తనను పెళ్లి చేసుకుంటుందని భావించాడు.
బాంబు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను బాంబే హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని..
ముంబై లోకల్ రైళ్లలో జూలై 11, 2006న జరిగిన వరుస బాంబు పేలుళ్లు దేశాన్ని విషాదంలో ముంచాయి. ఈ కేసులో బాంబే హైకోర్టు తీర్పును రద్దు చేసి, నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ తీర్పు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ముంబై విమానాశ్రయంలో సోమవారం ఎయిరిండియా విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది...
ముంబై లోకల్ ట్రైన్లలో వరుస బాంబుపేలుళ్ల కేసులో శిక్షలుపడిన మొత్తం 12 మందినీ విడుదల చేయాలని బొంబాయి హైకోర్టు
2006లో ముంబై రైల్వేల్లో జరిగిన పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు తాజాగా కీలక తీర్పు చెప్పింది. ఈ దాడి దేశాన్ని తీవ్రంగా షాక్కు గురి చేసింది. ఈ ఘటనలో 180 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. కానీ ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించి, వారి శిక్షలను రద్దు చేసింది. ఈ తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అభినవ్ భారత్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన పంకజ్ కుముద్చంద్ర ఫడ్నిస్ ఈ పిటిషన్ వేశారు. తాను సావర్కర్ గురించి రీసెర్చ్ చేసినట్టు ఆయన తెలిపారు. సావర్కర్ గురించి రాహుల్ ఏ మాత్రం పరిపక్వత, బాధ్యతలేకుండా మాట్లాడుతున్నందున ఆయనను తన పిటిషన్ కాపీ చదివేలా ఆదేశించాలని కోర్టును కోరారు.
Tesla Showroom: టెస్లా కార్ల ధరలు ఇండియాలో ఇంత పెద్ద మొత్తంలో ఉండటానికి ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా ఓ కారణం. విదేశీ కార్లపై ఇండియా ఏకంగా 70 నుంచి 100 శాతం ఇంపోర్ట్ టాక్సులు వేస్తోంది.