Home » Mukesh Ambani
ఇంటర్నెట్ సేవల విషయంలో దేశంలో వినియోగదారులు మరింత మెరుగైన సేవలను పొందనున్నారు. ఎందుకంటే తాజాగా జియో కూడా ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది.
Nita Ambani Harward : హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో జరిగిన ర్యాపిడ్ ఫైర్లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఏ మాత్రం తడుముకోకుండా చమత్కారం జోడించి ఆమె ఇచ్చిన సమాధానం విని సమావేశానికి హాజరైన వీక్షకులు వారెవ్వా అంటూ హ్యాట్సాఫ్ చెప్పారు. ఇంతకీ ఆమె ఏమని సమాధానం చెప్పారంటే..
ముకేష్ దంపతులు జనవరి 18న అమెరికా చేరుకుని ట్రంప్ ఏర్పాటు చేసిన 'క్యాండిల్ లైట్' డిన్నర్లో పాల్గొన్నారు. కాగా, వాషింగ్టన్లో జరిగిన ప్రైవేటు విందులో ట్రంప్తో ముకేష్ దంపతులు భేటీ అయ్యారని, ట్రంప్కు శుభాకాంక్షలు తెలిపారని రిలయెన్స్ ఫౌండేషన్ వెల్లడించింది.
Donald Trump: అమెరికా దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వరుస రికార్డులు సృష్టిస్తున్నారు. ఆయన సోమవారం దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Jio Coin On Polygon Network: అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత కరెన్సీ జియో కాయిన్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జస్ట్ బ్రౌజింగ్తో ఫుల్ మనీ సంపాదించే అవకాశాన్ని వినియోగదారులకు ఆయన కల్పిస్తున్నారు.
నీతా, ముఖేష్ అంబానీ ఈనెల 18న వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. ట్రంప్ ఇనాగరల్ ఈవెంట్స్ శనివారంనాడు రెసెప్షన్, బాణసంచా ప్రదర్శనతో వర్జీనియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్లో మొదలవుతాయి.
ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇప్పుడు మరో ప్లాన్ వేశారు. ఏకంగా ఓ దేశ ఆర్థిక వ్యవస్థను అప్పుల బారం నుంచి బయటపడేయడానికి ఆయన ఓ ప్రణాళిక రూపొందించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి భారత్లో సవాలు ఎదురుకాబోతోందా. ఇన్నాళ్లు తిరుగులేని టెలికాం కంపెనీగా ఉన్న జియో స్పీడుకు బ్రేకులు పడతాయా.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నివాసం యాంటిలియా సమీపంలో కారులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది ఆస్కార్ జాగిలమే. ఈ జాగిలం బుధవారం రిటైర్ అయింది. దీనితోపాటు దాని సహద్యోగి మైలో సైతం రిటైర్ అయింది. ఈ సందర్భంగా ముంబయిలో ఫేర్వెల్ ఫంక్షన్ పోలీసులు చాలా గ్రాండ్గా నిర్వహించారు.
రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత కేదార్నాథ్, బద్రీనాథ్ మందిరాలను ఆదివారంనాడు సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆయనకు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ సాదర స్వాగతం పలికారు.