Home » Money Scam
క్విడ్ ప్రోకోలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూ మార్పిడి చేసుకున్నారనే కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మాజీ కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవితో పాటు మరో 14 మంది నిందితులకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది.
రిటైర్మెంట్ తరువాత హాయిగా విశ్రాంత జీవనం గుడుపుతున్న ఓ వ్యక్తి జీవితంలో ఒకే ఒక్క ఫోన్ కాల్ ఊహించని దెబ్బ కొట్టింది