• Home » Money Laundering Cases

Money Laundering Cases

Satyendar Jain: సత్యేంద్ర జైన్ బెయిల్ మరోసారి పొడిగించిన సుప్రీం కోర్టు

Satyendar Jain: సత్యేంద్ర జైన్ బెయిల్ మరోసారి పొడిగించిన సుప్రీం కోర్టు

ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేత సత్యేంద్ర జైన్‌(Satyendra Jain)కు సుప్రీంకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్‌ను మరోసారి పొడిగించింది. అక్టోబర్ 9 వరకు బెయిల్ పొడిగింపును మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు తొలుత మే 26న మెడికల్ బెయిల్(Bail) మంజూరు చేశారు.

SC on Hemanth Sorean: హేమంత్ సోరెన్‌కు షాక్.. పిటిషన్‌ని తిరస్కరించిన సుప్రీం కోర్టు

SC on Hemanth Sorean: హేమంత్ సోరెన్‌కు షాక్.. పిటిషన్‌ని తిరస్కరించిన సుప్రీం కోర్టు

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీం కోర్టులో చుక్కేదిరైంది. మనీలాండరింగ్ సంబంధించిన కేసులో ఈడీ ఇచ్చిన సమన్లను ఆయన వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో ఈడీకి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. ఇవాళ విచారించిన సుప్రీం కోర్టు ఈ అంశంపై జార్ఖండ్ హై కోర్టుకు వెళ్లాలని సూచించింది.

Hemant Soren:సుప్రీంను ఆశ్రయించిన ముఖ్యమంత్రి.. ఎందుకంటే?

Hemant Soren:సుప్రీంను ఆశ్రయించిన ముఖ్యమంత్రి.. ఎందుకంటే?

మ‌నీలాండ‌రింగ్(Money laundering) కేసులో ఈడీ స‌మ‌న్ల‌ను స‌వాల్ చేస్తూ జార్ఖండ్( Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ (CM Hemant Soren) సుప్రీం కోర్టు తలుపు తట్టారు. గత నెలలో స‌మ‌న్లు ఉప‌సంహ‌రించుకోవాల‌ని, లేదంటే న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌డ‌తాన‌ని సోరెన్ ఈడీ(Enforcement Directorate)కి తేల్చి చెప్పారు.

Minister KTR: సుఖేష్‌ గురించి ఎప్పుడూ వినలేదు.. వాడెవడో తెలియదు.. కేటీఆర్ ట్వీట్

Minister KTR: సుఖేష్‌ గురించి ఎప్పుడూ వినలేదు.. వాడెవడో తెలియదు.. కేటీఆర్ ట్వీట్

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌ చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Sukesh chandrasekhar: గవర్నర్ తమిళసైకి సుఖేష్ చంద్రశేఖర్ లేఖ.. కవిత, కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు

Sukesh chandrasekhar: గవర్నర్ తమిళసైకి సుఖేష్ చంద్రశేఖర్ లేఖ.. కవిత, కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు

తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందర్ రాజన్‌కు రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌ లేఖ రాశారు.

FEMA Case : ఈడీ దర్యాప్తునకు హాజరైన అనిల్ అంబానీ సతీమణి టీనా

FEMA Case : ఈడీ దర్యాప్తునకు హాజరైన అనిల్ అంబానీ సతీమణి టీనా

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ (Anil Ambani) సతీమణి టీనా అంబానీ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తునకు హాజరయ్యారు.

Rahul Gandhi : పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు అనుమతి

Rahul Gandhi : పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు అనుమతి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కి ఢిల్లీ కోర్టులో కాస్త ఊరట లభించింది.

Cryptocurrency : అవినీతి భరతం పట్టేందుకు మోదీ మరో కఠిన నిర్ణయం

Cryptocurrency : అవినీతి భరతం పట్టేందుకు మోదీ మరో కఠిన నిర్ణయం

పెచ్చు మీరుతున్న అవినీతిని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)

Money Laundering case: ప్రముఖ సినీనటిపై మనీలాండరింగ్ కేసు

Money Laundering case: ప్రముఖ సినీనటిపై మనీలాండరింగ్ కేసు

ప్రముఖ సినీనటి కృతివర్మ రూ.263 కోట్ల మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది....

Delhi High Court: ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

Delhi High Court: ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈడీకి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి