Home » Money Laundering Cases
మనీలాండరింగ్(Money Laundering) కేసులో జెట్ ఎయిర్వేస్కి(Jet Airways) చెందిన రూ.538 కోట్ల ఆస్తుల్ని ఈడీ జప్తు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కెనరా బ్యాంక్ లిఖిత పూర్వక ఫిర్యాదుతో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ(ED) విచారణ ప్రారంభించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను మనీలాండరింగ్, మద్యం పాలసీ కేసులు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. తాజాగా మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత సత్యేంద్ర జైన్(Satyendra Jain)కు సుప్రీంకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్ను మరోసారి పొడిగించింది. అక్టోబర్ 9 వరకు బెయిల్ పొడిగింపును మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు తొలుత మే 26న మెడికల్ బెయిల్(Bail) మంజూరు చేశారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీం కోర్టులో చుక్కేదిరైంది. మనీలాండరింగ్ సంబంధించిన కేసులో ఈడీ ఇచ్చిన సమన్లను ఆయన వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో ఈడీకి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. ఇవాళ విచారించిన సుప్రీం కోర్టు ఈ అంశంపై జార్ఖండ్ హై కోర్టుకు వెళ్లాలని సూచించింది.
మనీలాండరింగ్(Money laundering) కేసులో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ జార్ఖండ్( Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ (CM Hemant Soren) సుప్రీం కోర్టు తలుపు తట్టారు. గత నెలలో సమన్లు ఉపసంహరించుకోవాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు చేపడతానని సోరెన్ ఈడీ(Enforcement Directorate)కి తేల్చి చెప్పారు.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్కు రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు.
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ (Anil Ambani) సతీమణి టీనా అంబానీ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తునకు హాజరయ్యారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కి ఢిల్లీ కోర్టులో కాస్త ఊరట లభించింది.
పెచ్చు మీరుతున్న అవినీతిని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)