Home » MLC Palla Rajeshwar Reddy
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో (Congress To BRS) చేరిన ఎమ్మెల్యేలంతా కుక్కలు..! అందుకే.. అటు నుంచి కారెక్కిన ఎమ్మెల్యేలను దొడ్లో కట్టేశారు..! ఇవీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLC Palla Rajeshwar Reddy) తీవ్ర వ్యాఖ్యలు..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిపై జనగామ ఎమ్మల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే బుధవారం రాజయ్యను కలిసేందుకు సీఎం కేసీఆర్ దూతగా పల్లా రాజేశ్వర్రెడ్డి హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చారు. కానీ రాజయ్య మాత్రం పల్లాను కలిసేందుకు ససేమిరా అన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే అందుబాటులో లేరంటూ చెప్పడంతో
జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిపై (MLC Palla Rajeshwar Reddy) జనగామ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (BRS MLA Muthireddy Yadagiri Reddy) పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
అధినాయకత్వం ఎవరికి టికెట్ ఇస్తే వారికోసమే పార్టీ శ్రేణులన్నీ పనిచేయడమే తెలిసిన బీఆర్ఎస్(BRS)లో ఈసారి కొత్త ట్రెండ్ మొదలైంది. పార్టీలో అసంతృప్తుల స్థాయి.. అసమ్మతిని దాటి మరింత తీవ్రరూపం దాల్చింది.
జిల్లాలో గురవారం కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడగళ్ల వాన, గాలి బీభత్సంతో చేతికి
ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District)లో బీఆర్ఎస్ను చీల్చేందుకు కొందరు ప్రముఖ నేతలు సాగిస్తున్న యత్నాల్లో తొలి అస్త్రం ఇల్లెందు నియోజకవర్గంపై సంధించారు.
రైతులపై పన్నుల భారం వేయొద్దని బీఆర్ఎస్ (BRS) డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి (Palla Rajeshwar Reddy) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మోడీ ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ రైతుల మీద
విషపు ఆలోచనలతోనే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి (Palla Rajeshwar Reddy) విమర్శించారు.