• Home » MLC Elections

MLC Elections

GV Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఎందుకు పారిపోయారు

GV Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఎందుకు పారిపోయారు

పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జీవీ రెడ్డి అన్నారు.

School Holidays:  వరుసగా రెండు రోజులు స్కూళ్లకు సెలవులు.. అసలు కారణమిదే..

School Holidays: వరుసగా రెండు రోజులు స్కూళ్లకు సెలవులు.. అసలు కారణమిదే..

School Holidays: ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇప్పటికే నాలుగు ఆదివారాలు రాగా మరో రెండు రోజులు కూడా సెలవు దొరుకుతున్నాయి. వరుస సెలవులకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Narayana: ఆయనను గెలిపిద్దాం.. బాబుకు బహుమతి ఇద్దాం..  మంత్రి నారాయణ దిశానిర్దేశం

Narayana: ఆయనను గెలిపిద్దాం.. బాబుకు బహుమతి ఇద్దాం.. మంత్రి నారాయణ దిశానిర్దేశం

Narayana: ఉభయగోదావరి జిల్లాలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్వీన్ స్వీప్ చేశామని.. మరోసారి ఆ ఫలితాలు రిపీట్ అవ్వాలని తెలిపారు మంత్రి నారాయణ. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్డీఏ నేతలతో మంత్రి సమావేశమై దిశానిర్దేశం చేశారు.

BRS: ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ దూరం!

BRS: ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ దూరం!

గడిచిన పదేళ్లలో ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ఏ ఎన్నికలు వచ్చినా దూకుడుగా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.

Nimmal Ramanaidu: జగన్ హయాంలోనే ఎక్కువ నష్టం.. నిమ్మల ఫైర్

Nimmal Ramanaidu: జగన్ హయాంలోనే ఎక్కువ నష్టం.. నిమ్మల ఫైర్

Nimmala Ramanaidu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం ఎమ్మెల్సీ ఎలక్షన్ అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి కూటమి నేతలకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచేలా ప్రతి ఒక్కరు పని చేయాలని అన్నారు.

Konaseema: వారిని గెలిపించడమే లక్ష్యంగా కూటమి శ్రేణులు పని చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు..

Konaseema: వారిని గెలిపించడమే లక్ష్యంగా కూటమి శ్రేణులు పని చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు..

కోమసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరంలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

BRS: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. ఆ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం

BRS: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. ఆ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం

తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలియవచ్చింది. కొందరు ఆశావహులు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అధి నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం.

Election Notification : మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌

Election Notification : మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, గుంటూరు- కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

MLC Elections: నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు

MLC Elections: నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు

పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దాంతో.. సోమవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 10వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉండగా.. 11న స్ర్కూటినీ నిర్వహిస్తారు.

MLC Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి

MLC Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి

కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. అల్ఫోర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఊటుకూరి నరేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌ ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి