Home » MLC Candidate
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పరిరక్షించుకోవాలని, విద్యారంగాన్ని బతికించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ పిలుపునిచ్చారు.
వైసీపీ ఎమ్మెల్సీ, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు.
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కుమారుడు విష్ణుస్వరూప్(42) శనివారం ఆకస్మికంగా మృతి చెందారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పీడీఎఫ్ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థిగా..
పాతబస్తీలో జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులకు ఎదురుదెబ్బ తగిలింది. దుకాణాల మూసివేత విషయంలో ఎంఐఎం నేతల బెదిరింపులతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెనక్కి తగ్గారు.
‘పదవిలో ఉన్నా పేదల కో సం పనిచేయలేకపోతున్నా.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర గ్రామానికి చెందిన ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీ పదవిని తిరిగి దక్కించుకున్నారు. జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఆయన సభ్యత్వాన్ని శాసనమండలి పునరుద్ధరించింది.
కాకినాడ సిటీ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామిక వాదులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్టీయూ, ప్రైవేటు స్కూల్స్, కళాశాలలు, వివిధ ప్రజా సంఘాలు బలపరిచిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గంధం నారాయణరావును గెలిపించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయిశ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ లేడీస్ రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో బుధవారం ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు, పాఠశాలలు, కళాశాలల ప్రతినిధుల సమావేశం ఆయన అధ్యక్షతన
పిఠాపురం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): అసెం బ్లీ, పార్లమెంటు ఎన్నికల మాదిరిగా కూటమి పార్టీలు కలిసికట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి అంకితభావంతో పనిచేయాలని పట్టబధ్రుల ఎమ్మెల్సీ టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కోరారు. పట్టణంలోని మున్సిపల్ కల్యాణమండపంలో శుక్రవారం ఎమ్మె
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి (58) దారుణ హత్యకు గురయ్యారు.