• Home » Mizoram

Mizoram

Kiren Rijiju: కిరణ్ రిజిజుకి కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ.. ఇతర నేతలకు కూడా!

Kiren Rijiju: కిరణ్ రిజిజుకి కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ.. ఇతర నేతలకు కూడా!

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల సంఘం విడుదల చేసినప్పటి నుంచి.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో.. కీలక పనులన్నీ చకచకా...

Chhattisgarh-Mizoram: ఛత్తీస్‌గఢ్‌లో, మిజోరంలో గెలుపెవరిది.? సర్వే ఏం చెప్పిందంటే..?

Chhattisgarh-Mizoram: ఛత్తీస్‌గఢ్‌లో, మిజోరంలో గెలుపెవరిది.? సర్వే ఏం చెప్పిందంటే..?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ సోమవారంనాడు ప్రకటించడంతో అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఛత్తీస్‌గఢ్, మిజోరంలో ఓటరు నాడిపై ఏబీపీ-సీఓటర్ సర్వే ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌ లో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య నువ్వానేనా అనే రీతిలో పోరు ఉండనుందని, మిజోరంలో హంగ్‌‍కు అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది.

Bridge Collapses: కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి...17 మంది కార్మికుల మృతి

Bridge Collapses: కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి...17 మంది కార్మికుల మృతి

మిజోరంలోని ఐజ్వాల్‌లో నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో 17 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఐజ్వాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని సాయిరంగ్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు బుధవారం ఉదయం తెలిపారు.

BJP : శాసన సభల ఎన్నికలకు బీజేపీ ముందస్తు సన్నాహాలు

BJP : శాసన సభల ఎన్నికలకు బీజేపీ ముందస్తు సన్నాహాలు

ఐదు రాష్ట్రాల శాసన సభలకు త్వరలో జరిగే ఎన్నికలకు వ్యూహ రచనను బీజేపీ ముందస్తుగానే ప్రారంభించింది. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం సమావేశం కాబోతోంది.

No-confidence motion : మోదీకి భారీ షాక్.. అవిశ్వాస తీర్మానానికి ఎన్డీయే భాగస్వామ్య పార్టీ మద్దతు..

No-confidence motion : మోదీకి భారీ షాక్.. అవిశ్వాస తీర్మానానికి ఎన్డీయే భాగస్వామ్య పార్టీ మద్దతు..

జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA)లో లుకలుకలు బయటపడ్డాయి. ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని ఎన్డీయే భాగస్వామ్య పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపాదించిన తీర్మానంపై మంగళవారం నుంచి చర్చ జరుగుతోంది.

Viral Video: తాతా.. నీ ఓపికకు సలాం.. 78 ఏళ్ల వయసులో 9వ తరగతి విద్యార్థిగా.. రోజూ 3 కిలోమీటర్లు నడుస్తూ..!

Viral Video: తాతా.. నీ ఓపికకు సలాం.. 78 ఏళ్ల వయసులో 9వ తరగతి విద్యార్థిగా.. రోజూ 3 కిలోమీటర్లు నడుస్తూ..!

చదువుకోవాలన్న ఆయన కోరిక.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీరని కోరికగా మిగిలిపోయింది. ఈలోగా కాల చక్రం గిర్రున తిరిగేసింది. ప్రస్తుతం ఆయన వయస్సు 78 ఏళ్లు. ఈ వయసులో ఎవరైనా అన్ని కోరికలనూ పక్కన పెట్టి.. రామా, కృష్ణా.. అంటూ కాలం వెల్లదీస్తుంటారు. అయితే...

Manipur violence : మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలంటూ మిజోరాంలో నిరసనలు

Manipur violence : మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలంటూ మిజోరాంలో నిరసనలు

మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మిజోరాంలో మంగళవారం వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. మణిపూర్‌లోని జో తెగ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఐదు ప్రధాన స్వచ్ఛంద సంస్థలు కలిసి మిజోరాం రాజధాని నగరం ఐజ్వాల్‌ సహా ఇతర ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలను నిర్వహించాయి.

Mizoram : మెయిటీలకు మిలిటెంట్ల హెచ్చరిక.. మిజోరాం నుంచి మణిపూర్‌ వెళ్లిపోతున్న మెయిటీలు..

Mizoram : మెయిటీలకు మిలిటెంట్ల హెచ్చరిక.. మిజోరాం నుంచి మణిపూర్‌ వెళ్లిపోతున్న మెయిటీలు..

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అవడంతో మిజోరాంలోని ఓ సంఘం రాసిన లేఖ మెయిటీలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మహిళలపై జరిగిన దారుణంపై మిజో యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, స్వీయ రక్షణ కోసం మెయిటీలు మిజోరాం నుంచి వెళ్లిపోవాలని ఈ లేఖలో హెచ్చరించారు.

Mizoram: మిజోరాంలో భారీగా హెరాయిన్ పట్టివేత

Mizoram: మిజోరాంలో భారీగా హెరాయిన్ పట్టివేత

మిజోరాంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. మమిత్ పట్టణంలో సుమారు రూ.17 కోట్ల విలువైన హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Viral News: ఇండియాలో హ్యాపీయెస్ట్ రాష్ట్రం ఏదో తెలుసా ?

Viral News: ఇండియాలో హ్యాపీయెస్ట్ రాష్ట్రం ఏదో తెలుసా ?

కుటుంబ సంబంధాలు, పని సంబంధిత సమస్యలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, మతం, COVID-19 ప్రభావం, శారీరక,మానసిక ఆరోగ్యంతో సహా ఆరు అంశాలపై పరిశోధనల ఆధారంగా మిజోరం ఆనంద సూచికలో మొదటిస్థానంలో ఉన్నట్లు ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి