Home » Mirchi
Farmer: అతనేమీ సైంటిస్ట్ కాదు.. పీజీలు చేసి పట్టాలు పొందలేదు. పెద్ద పెద్ద ఉద్యోగాలేమీ చేయడం లేదు. అలాగమని ఏ కంపెనీకి యజమాని కూడా కాదు. ఓ సామాన్య రైతు. చదవింది 8వ తరగతే కానీ.. సంవత్సరానికి 1.5 కోట్ల ఆదాయం పొందుతున్నాడు. ఈ రైతు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయ్యాడు. మరి రైతు వివరాలేంటో ఓసారి తెలుసుకుందాం..
మిర్చి పంట మార్కెట్కు పొటెత్తింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. పండిన మిర్చి పంటను అమ్ముకోవడానికి రైతన్నల రాకతో మార్కెట్ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.
కర్ణాటక రాష్ట్రంలో (Karnataka) అమూల్, నందిని డెయిరీ ఉత్పత్తుల వివాదం (Amul vs Nandini) తారస్థాయికి చేరింది. ఎన్నిAకల వేడి (Karnataka Elections 2023) తోడవడంతో..