• Home » Metro News

Metro News

Hyderabad: వియ్‌ వాంట్‌ మెట్రో.. నగర ఉత్తర ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్‌

Hyderabad: వియ్‌ వాంట్‌ మెట్రో.. నగర ఉత్తర ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్‌

నగర రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చేసిన మెట్రోరైళ్లు.. మాకూ కావాలంటూ ఆయా ప్రాంతాల్లో డిమాండ్లు అధికమవుతున్నాయి. ట్రాఫిక్‌ చిక్కులను తప్పించి వేగంగా గమ్యం చేరేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. అధునాతన రవాణా వ్యవస్థ ద్వారా తమ పరిసరాలు మరింత వృద్ధి చెందుతాయని ఆయా ప్రాంతాల వారు ఆశిస్తున్నారు.

Metro trains: మార్చిలోగా డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్లు.. ఇవి తయారయ్యేది మన ఏపీలోనే

Metro trains: మార్చిలోగా డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్లు.. ఇవి తయారయ్యేది మన ఏపీలోనే

నగరంలో రెండో దశ మెట్రోరైలు మార్గాల్లో డ్రైవర్‌ రహిత మెట్రోరైళ్లు(Driverless metro trains) పరుగులు తీయనున్నాయి. రూ.63,246 కోట్లతో మాధవరం - సిప్కాట్‌, లైట్‌హౌస్‌ - పూందమల్లి(Lighthouse - Poondamalli), మాధవరం - చోళింగనల్లూరు తదితర మూడు మార్గాల్లో 118.9 కి.మీ. వరకు రైలు మార్గాల నిర్మాణం, రైల్వేస్టేషన్ల పనులు చురుకుగా సాగుతున్న విషయం తెలిసిందే.

Hyderabad: మేడ్చల్‌ వరకు మెట్రో రైలు కావాలి

Hyderabad: మేడ్చల్‌ వరకు మెట్రో రైలు కావాలి

మేడ్చల్‌ వరకు మెట్రో రైల్‌(Metro Rail) కావాలని మేడ్చల్‌ మెట్రో సాధన సమితి డిమాండ్‌ చేసింది. నగరానికి ఉత్తర భాగంలో ఉన్న మేడ్చల్‌ శామీర్‌పేట్‌ ప్రాంతాలకు మెట్రో రైలు పొడిగించాలని మేడ్చల్‌ మెట్రో సాధన సమితి ప్రతినిధులు మంగళవారం బోయిన్‌పల్లి(Boinpally)లోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌ వద్ద ప్లకార్డులు, ప్లెక్సీలు పట్టుకుని నిరసన చేపట్టారు.

Metro Rail: సంయుక్త భాగస్వామ్యంతో మెట్రో రెండో దశ

Metro Rail: సంయుక్త భాగస్వామ్యంతో మెట్రో రెండో దశ

కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో రూ.24,269 కోట్ల వ్యయంతో మెట్రో రైలు రెండో దశ పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు కారిడార్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.

Metro Phase II: నాలుగేళ్లలో మెట్రో రెండో దశ పూర్తి!

Metro Phase II: నాలుగేళ్లలో మెట్రో రెండో దశ పూర్తి!

మెట్రో రెండో దశ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు రూ. 24,269 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రుణాల ద్వారా 52శాతం నిధులను సమీకరించాలని నిర్ణయించింది.

Metro: రూ. 24,269 కోట్లతో మెట్రో రెండో దశకు ప్రభుత్వ శ్రీకారం

Metro: రూ. 24,269 కోట్లతో మెట్రో రెండో దశకు ప్రభుత్వ శ్రీకారం

ఏడేళ్లు మెట్రో విస్తరణను గత ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించింది. రెండు, మూడో దశ నిర్మాణాలు కూడా దేశంలోని ఇతర నగరాలు పూర్తిచేసాయన్నారు. దీంతో మెట్రో సేవల్లో హైదరాబాద్ 2వ స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయింది. హైదరాబాదును ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కలకత్తా, పూణే, నాగపూర్, అహ్మదాబాద్ నగరాలు అధిగమించాయి.

Metro Rail: రేపు డ్రైవర్‌ రహిత మెట్రో రైల్‌ ట్రయల్‌ రన్‌

Metro Rail: రేపు డ్రైవర్‌ రహిత మెట్రో రైల్‌ ట్రయల్‌ రన్‌

చెన్నై మెట్రో రైల్‌(Chennai Metro Rail) ప్రాజెక్టులో భాగంగా డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్ళను నగరంలో నడుపనున్నారు. ఇందులో భాగంగా, మెట్రో రైల్‌ అధికారులు ఈ నెల 26న తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైల్‌ టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. పూందమల్లిలోని టెస్ట్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లో ఈ రైళ్ళను పరీక్షిస్తారు. చెన్నై నగరంలో ప్రజా రవాణా సులభతరం చేసే చర్యల్లో భాగంగా మెట్రో రైల్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Hyderabad Metro: వడివడిగా మెట్రో రెండో దశ

Hyderabad Metro: వడివడిగా మెట్రో రెండో దశ

మెట్రో రెండోదశకు సంబంధించిన నిధుల సేకరణ సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు ప్రాజెక్టులో 70 శాతం పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా ముందుకు సాగుతోంది.

Viral news: టాయిలెట్‏కు వెళ్లాలంటే పాస్ కావాల్సిందే.. మెట్రోలో వింత రూల్

Viral news: టాయిలెట్‏కు వెళ్లాలంటే పాస్ కావాల్సిందే.. మెట్రోలో వింత రూల్

రైళ్లలో మరుగుదొడ్డిని ఉచితంగానే వినియోగించుకోవచ్చు. అయితే ముంబయి మెట్రో తీసుకొచ్చిన కొత్త నిబంధన చర్చనీయాంశం అయింది. మెట్రోలో ప్రయాణించేవారు టాయిలెట్ కు వెళ్లాలంటే టాయిలెట్ పాస్ తప్పనిసరిగా నింపాల్సిందేనని కండీషన్ పెట్టింది.

Hyderabad: కనెక్టివిటీకి ఇంకెంతకాలమో..

Hyderabad: కనెక్టివిటీకి ఇంకెంతకాలమో..

నగర రవాణాలో మెట్రోరైలు వ్యవస్థ అత్యంత కీలకంగా మారింది. మెట్రో రైళ్లలో ప్రతిరోజూ సగటున 4.70 లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రత్యేక రోజుల్లో వీరి సంఖ్య ఐదు లక్షలకు పైమాటే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి