Home » Medigadda Barrage
మేడిగడ్డ బ్యారేజీతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములను రీసర్వే చేసి పరిహారం అందించాలని ఆ రాష్ట్ర రైతులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి గల కారణాలపై తుది నివేదిక అందించడానికి వీలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కసరత్తును ముమ్మరం చేసింది.
‘‘బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమే కట్టాలి. కానీ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేస్తే తప్ప మోటార్లు అన్నీ నడిపే పరిస్థితుల్లేవు.
‘‘కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ను.. కేవలం రుణాలు తీసుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికే ఏర్పాటు చేశారా? కార్పొరేషన్కు ఆస్తులున్నాయా? ఆదాయం ఏమైనా ఉందా?
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మళ్లీ మంగళవారం నుంచి జరగనుంది. ఈరోజు కమిషన్ ఎదుట విచారణకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఇంజనీర్లు హాజరుకానున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు బహిరంగ విచారణ కొనసాగనుంది. 45 మంది ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, అకౌంట్స్ అధికారులను కమిషన్ విచారించనుంది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు ప్రాథమికంగా ఇంజనీర్లను బాధ్యులను చేయనున్నారా!? ఇప్పటి వరకూ పూర్తయిన విచారణ ప్రకారం.
పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నుంచి అధికారులు నీటి విడుదలను పెంచారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అదేశించారు. వర్షాకాలం సీజన్ను దృష్టిలో పెట్టుకుని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.
అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజీతో పాటు గోదావరి నది ప్రవాహ ప్రాంతాన్ని డ్రోన్ ద్వారా వీడియో చిత్రీకరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు మహదేవపూర్ ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావుకి బిగ్ షాక్ తగిలింది. డిజైన్ల మార్పు, నాణ్యత లోపాలే మేడిగడ్డ కుంగుబాటుకు కారణమంటూ ఆరోపిస్తూ దాఖలైన ఓ పిటిషన్పై విచారణలో కేసీఆర్కు భూపాలపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.