Home » Medchal–Malkajgiri
సుచిత్ర భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy), ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (MLA Rajasekhar Reddy) లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని పేట్ బషీరాబాద్ పీఎస్కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.
మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ 15 మంది మధ్య భూ వివాదం తారా స్థాయికి చేరింది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
జిల్లాలోని దుండిగల్ పీఎస్ పరిధిలో చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ల్యాప్టాప్లు దొంగిలించి వాటిని యాప్ల ద్వారా విక్రయిస్తున్నారు. నిందితుల్లో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి కావడం గమనార్హం.
భారతీయ జనతా పార్టీ (BJP) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా పన్నాల హరీశ్రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియమకానికి సంబంధించి శనివారం పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.
Telangana: మేడ్చల్ జాతీయ రహదారి కొంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీ - భైక్ ఢీకొన్న ఘటనలో అయ్యప్పస్వామి మాలధారణ వ్యక్తి మృతి చెందారు.
తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి హెచ్ఎండీఏ (HMDA) సన్నాహాలు చేస్తోంది. మార్చి 1 నుంచి 39 ప్లాట్ల విక్రయానికి ఈ-వేలం వేయనున్నారు.