• Home » Mauritius

Mauritius

Dharam Bir Gokul:విద్య, తెలుగు సంస్కృతి అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు..

Dharam Bir Gokul:విద్య, తెలుగు సంస్కృతి అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు..

ఏపీ నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మారిషస్‌లో సంస్కృతిక వేడుకగా నిర్వహించుకుంటారని మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ వ్యాఖ్యానించారు. తెలుగు భాష విద్య సంస్కృతిని కాపాడటంలో మారిషస్ తెలుగు మహాసభ ముఖ్య పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

PM Modi: మారిషస్‌లో కొత్త పార్లమెంటు నిర్మాణానికి భారత్ చేయూత: మోదీ

PM Modi: మారిషస్‌లో కొత్త పార్లమెంటు నిర్మాణానికి భారత్ చేయూత: మోదీ

మారిషస్‌లో రెండ్రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్‌గులంతో కలిసి బుధవారంనాడు మీడియా సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఇండియా-మారిషస్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

PM Modi: మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం

PM Modi: మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం

మారిషస్ నుంచి ఈ పురస్కారం అందుకున్న విదేశీయుల్లో మోదీ ఐదవ నేత అని ఈ సందర్భంగా నవీన్ రామ్‌గులాం ప్రశంసించారు. తనకు మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం అందజేయడంపై మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

PM Modi: మారిషస్ అధ్యక్షుడు, ఆయన సతీమణికి మోదీ గిఫ్ట్‌లు

PM Modi: మారిషస్ అధ్యక్షుడు, ఆయన సతీమణికి మోదీ గిఫ్ట్‌లు

మారిషస్ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు మోదీ మారిషస్ వచ్చారు. ఇందులో భాగంగా దేశాధ్యక్షుడు ధరమ్ గోకుల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ఆయన సతీమణికి అరుదైన బహుమతులను మోదీ అందజేశారు.

Pravind Jagnauth: మనీ లాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్ట్!

Pravind Jagnauth: మనీ లాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్ట్!

మనీ లాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌ను స్థానిక పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

Mauritius: విదేశీ గడ్డపై తొలి జనఔషధి కేంద్రం.. జై శంకర్ చేతుల మీదుగా ప్రారంభం

Mauritius: విదేశీ గడ్డపై తొలి జనఔషధి కేంద్రం.. జై శంకర్ చేతుల మీదుగా ప్రారంభం

విదేశీ గడ్డపై భారత తొలి జనఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. మారిషస్‌లో(Mauritius) గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్(Jai Shankar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్‌తో కలిసి జైశంకర్ జనఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు.

Port Louis: మారిషస్ సంచలన నిర్ణయం.. అయోధ్య కోసం ఏకంగా...

Port Louis: మారిషస్ సంచలన నిర్ణయం.. అయోధ్య కోసం ఏకంగా...

దేశమంతటా రామ నామ స్మరణ(Lord Rama) మార్మోగుతుండగా.. ఆఫ్రికాలోని ఓ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వీక్షించేందుకు దేశంలోని హిందూవులందరికీ(Hindu Community) 2 గంటలపాటు ప్రత్యేక విరామం మంజూరు చేస్తున్నట్లు మారిషస్ దేశ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్(Pravind Kumar Jugnauth) ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి