Home » Marriage
Relationship Tips For Husbands: ఇటీవల పెళ్లి తర్వాత ఎక్కువ కాలం బంధాన్ని కొనసాగించలేకపోతున్నారు కపుల్స్. ఇందుకు ఎన్నో రకాల కారణాలు. ఎంత చేసినా భార్య మెప్పు పొందలేకపోతున్నామని భావించే భర్తలు ఓసారి ఈ టిప్స్ పాటించి చూడండి. తర్వాత వచ్చే మార్పు మీకే తెలుస్తుంది.
ఓ వివాహ కార్యక్రమంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. వివాహానంతరం వధూవరులు భోజనం చేసేందుకు సిద్ధమవుతారు. వారి ముందు నోరూరించే మటన్ బిరియాని సిద్ధంగా ఉంటుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది గానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది..
ఓ వివాహ కార్యక్రమంలో ఫొటోషూట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వధూవరులకు సినిమా తరహా షాట్స్ తీసేందుకు కెమెరామెన్ ఏర్పాట్లు చేశాడు. వరుడు వధువును ఎత్తుకోగానే ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ఆస్తి, మంచి జాబ్ అన్నీ ఉన్నా సరే.. పెళ్లి చేసుకుందామంటే పిల్ల దొరకడం లేదు. అలాంటి పెళ్లి కాని ప్రసాదులు కుళ్లుకుని చచ్చిపోయే వార్త ఇది. ఒకేసారి ఇద్దరిని ప్రేమించడమే కాక ఒకే వేదిక మీద వేల మంది సమక్షంలో ఇద్దరిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు ఓ వ్యక్తి.
ప్రేమించిన వ్యక్తితో భార్యకు వివాహం చేసి పెద్దమనసు చాటుకున్నాడు అంటూ ప్రశంసలు పొందుతున్నాడు ఉత్తరప్రదేశ్కు చెందిన బబ్లూ అనే వ్యక్తి. అయితే అతడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం వేరే ఉంది. అసలు నిజం తెలిసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. తెలివైన నిర్ణయం అంటూ ప్రశంసిస్తున్నారు.
భార్య మరొకరిని ప్రేమిస్తుంది అని తెలిస్తే... ఆమెని వదిలేస్తారు.. లేదంటే నయానో, భయానో మార్చుకుంటారు. ఇక కొందరైతే.. ఆ కారణం చూపి ఆమెను టార్చర్ చేస్తారు. మరీ కోపం వస్తే చంపేస్తారు. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే వ్యక్తి ఇందుకు పూర్తి విరుద్ధంగా చేశాడు. భార్య ప్రేమ గురించి తెలుసుకున్న ఆ వ్యక్తి.. నీ సుఖమే నే కోరుకున్నా అంటూ.. దగ్గరుండి మరి ఆమెకు ప్రేమించిన వాడితో వివాహం చేశాడు. అంతేకాక పిల్లలు నా బాధ్యత.. నేను ఒంటరిగానే వాళ్లని పెంచుతాను.. నువ్వు మాత్రం సంతోషంగా ఉండు అంటూ ఆశీర్వదించాడు.
ప్రేమ, పెద్దలు కుదిర్చిన వివాహం.. ఏదైనా సరే.. చాలా చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. సర్దుకుపోదాం.. బంధాన్ని నిలుపుకుందాం అనే ఆలోచన కనుమరుగువుతుంది.. కనీసం పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా.. విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అదుగో అలాంటి వారందరూ ఈ దంపతుల గురించి తెలుసుకోవాలి. వారి జీవతం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి.
వివాహ సమయాల్లో వధూవరులను చూసినప్పుడు.. చూడచక్కని జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రశంసలు కురిపిస్తుంటారు. మరికొన్నిసార్లు కొత్త జంటను చూసినప్పుడు.. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం.. అనే పాట పాడుతూ అంతా తమాషా చేస్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న వింత ఘటన అందరినీ తెగ నవ్విస్తోంది. మంటంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్న వరుడు.. చివరకు కొత్తగా ఆలోచించాడు. బైకు, ట్రాక్టర్, గుర్రం.. వంటికి కాకుండా కాస్త రొటీన్గా ఆలోచించాడు. అతడు ఎంట్రీ ఇచ్చిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎన్నో పనులను స్మార్ట్ ఫోన్ సాయంతోనే చేసే వెసులుబాటు వచ్చేసింది. ఏది కొనాలన్నా కూడా పర్సుతో పని లేకుండా ఫోన్ ఉంటే చాలు అనే రోజులివి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందటే.. తాజాగా వైరల్ అవుతున్న పెళ్లి వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..