• Home » Maoist Encounter

Maoist Encounter

శాంతికి మేం సిద్ధం!

శాంతికి మేం సిద్ధం!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో కొనసాగిస్తున్న నరమేధాన్ని నిలిపివేస్తే.. శాంతిచర్చలకు, కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రకటించింది.

Maoists: శాంతి చర్చలకు వస్తాం.. కేంద్రానికి మావోయిస్టుల లేఖ

Maoists: శాంతి చర్చలకు వస్తాం.. కేంద్రానికి మావోయిస్టుల లేఖ

కేంద్రప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని ప్రకటిస్తూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఓవైపు శాంతి చర్చలకు సిద్ధమంటూనే కేంద్రప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పపట్టింది.

Tribal Rights Violations: దండకారణ్యంలో మారణకాండను నిలిపివేయాలి

Tribal Rights Violations: దండకారణ్యంలో మారణకాండను నిలిపివేయాలి

దండకారణ్యంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్లను వెంటనే నిలిపివేయాలని, దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

Chhattisgarh Encounter: మరోసారి ఎన్‌కౌంటర్.. మహిళా నక్సలైట్ మృతి

Chhattisgarh Encounter: మరోసారి ఎన్‌కౌంటర్.. మహిళా నక్సలైట్ మృతి

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంతంలో కాల్పుల మోత కొనసాగుతోంది. తాజాగా మరోసారి భద్రతబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

Maoists: దెబ్బ మీద దెబ్బ.. మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ

Maoists: దెబ్బ మీద దెబ్బ.. మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ

Maoists: వరుస ఎదురు దెబ్బలతో ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మార్చి 29వ తేదీ శనివారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 18 మంది మరణిించారు. అదీకాక ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం మార్చి 30వ తేదీ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. అలాంటి వేళ.. ఆ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Maoists: నక్సలిజంలో మైనర్లు!

Maoists: నక్సలిజంలో మైనర్లు!

సర్కార్‌, గ్రామ కమిటీలు స్ర్కూటినీ చేశాకే.. వారిని నియమించుకున్నాం. కొత్తగా నియమితులైన వారిలో 12, 13 ఏళ్ల వారు 65 మంది, 14-17 ఏళ్ల వయసులో ఉన్న వారు 40 మంది ఉన్నారు.

Naxal Attack in Chhattisgarh: ఛత్తీ‌స్‌‌‌‌గఢ్‌లోఎన్‌కౌంటర్‌ వరంగల్‌ వాసి సుధాకర్‌ మృతి

Naxal Attack in Chhattisgarh: ఛత్తీ‌స్‌‌‌‌గఢ్‌లోఎన్‌కౌంటర్‌ వరంగల్‌ వాసి సుధాకర్‌ మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌, దంతేవాడా జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు, వారిలో సారయ్య, పండ్రు, మన్ను మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు

Chhattisgarh Encounter: మావోలకు గట్టి ఎదురుదెబ్బ... 22 మంది మృతి

Chhattisgarh Encounter: మావోలకు గట్టి ఎదురుదెబ్బ... 22 మంది మృతి

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతాబలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 22 మంది మావోలు మృతి చెందారు.

Bijapur Maoists: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ!

Bijapur Maoists: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ!

సొంత దళానికి చెందిన వారిని కూడా అతి కిరాతకంగా చంపేసిన చరిత్ర ఉంది. దినేష్ కొన్నేళ క్రితం అదే దళంలో సభ్యురాలిగా ఉన్న కళా తాటిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు పెరిగి పెద్ద వారయ్యే కొద్దీ దినేష్‌లో భయం పెరుగుతూ వచ్చింది. దళంలో ఉంటే తనతో పాటు..

Maoist Letter: ఆయన పార్టీకి ద్రోహం చేశారు.. మావోయిస్టుల సంచలన లేఖ

Maoist Letter: ఆయన పార్టీకి ద్రోహం చేశారు.. మావోయిస్టుల సంచలన లేఖ

Maoist Letter: దండకారణ్యం, ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ నిలిపివేయాలని గత కొంత కాలంగా మావోయిస్ట్‌లు కోరుతున్న విషయం తెలిసిందే. దండకారణ్యంలో ఆపరేషన్‌ కగార్‌ పేరిట మావోయిస్టులను, ఆదివాసీలను కేంద్ర ప్రభుత్వం హత మారుస్తోందని ఆరోపిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి