• Home » Mansukh Mandaviya

Mansukh Mandaviya

 COVID-19: దేశంలో జేఎన్.1 సబ్‌వేరియంట్.. 21 కేసులు నమోదు

COVID-19: దేశంలో జేఎన్.1 సబ్‌వేరియంట్.. 21 కేసులు నమోదు

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులపై కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ ఉపరకానికి చెందిన 21 కేసులు ఇంతవరకూ నమోదయ్యాయి. అత్యధికంగా గోవాలో 19, కేరళ, మహారాష్ట్రలో చెరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 పరిస్థితి, ప్రజారోగ్య వ్యవస్థల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బుధవారంనాడు సమీక్షించారు.

Covid Heart Attacks: కొవిడ్ రోగులకు కేంద్రమంత్రి హెచ్చరిక.. గుండెపోటు మరణాలపై కీలక వ్యాఖ్యలు

Covid Heart Attacks: కొవిడ్ రోగులకు కేంద్రమంత్రి హెచ్చరిక.. గుండెపోటు మరణాలపై కీలక వ్యాఖ్యలు

మన భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేసిన రోజుల్లో గుండెపోటు మరణాలు ఎన్నో సంభవించాయి. మరీ ముఖ్యంగా.. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చాలామంది...

AIIMS Darbhanga : తేజస్వి యాదవ్, కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మధ్య మాటల యుద్ధం

AIIMS Darbhanga : తేజస్వి యాదవ్, కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మధ్య మాటల యుద్ధం

బిహార్‌లోని దర్భంగలో AIIMS ఏర్పాటుపై బీజేపీ, ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. దర్భంగలో ఎయిమ్స్ ఏర్పాటు గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పడాన్ని బిహార్ ఆరోగ్య శాఖ మంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దుయ్యబట్టడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఘాటుగా బదులిచ్చారు.

Heatwave: వడగాలుల తీవ్రతపై రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

Heatwave: వడగాలుల తీవ్రతపై రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

వడగాలుల తీవ్రతతో పలు రాష్ట్రాలు అల్లాడుతుండంతో కేంద్రం అప్రమత్తమైంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Cabinet Decision: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

Cabinet Decision: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

కేంద్ర కేబినెట్ (Modi Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది.

Covid-19: పెరుగుతున్న కోవిడ్ కేసులతో జర..భద్రం..!

Covid-19: పెరుగుతున్న కోవిడ్ కేసులతో జర..భద్రం..!

కోవిడ్-19 కేసులు కొద్ది రోజులుగా గణనీయంగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు మళ్లీ మాస్క్ ఆంక్షలను ..

Covid-19 : భారతీయులకు హైబ్రిడ్ రోగ నిరోధక శక్తి ఉంది : ఎయిమ్స్ మాజీ డైరెక్టర్

Covid-19 : భారతీయులకు హైబ్రిడ్ రోగ నిరోధక శక్తి ఉంది : ఎయిమ్స్ మాజీ డైరెక్టర్

కోవిడ్-19 మహమ్మారి (Covid-19 pandemic) మరోసారి వచ్చినప్పటికీ మన దేశం పరిస్థితి చైనా కన్నా సురక్షితంగా ఉందని అఖిల భారత

Covid-19 : ఆక్సిజన్ నిల్వలపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

Covid-19 : ఆక్సిజన్ నిల్వలపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

చైనా తదితర దేశాల్లో కోవిడ్-19 మహమ్మారి మరోసారి సవాల్ విసురుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను

Mandaviya: సిద్ధంగా ఉండాల్సిందే!.. రాష్ట్రాలతో కేంద్రం

Mandaviya: సిద్ధంగా ఉండాల్సిందే!.. రాష్ట్రాలతో కేంద్రం

కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి