• Home » Manipur

Manipur

CBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన ఉక్కు మహిళ షర్మిల

CBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన ఉక్కు మహిళ షర్మిల

మణిపుర్(Manipur) ఉక్కుమహిళ ఇరోమ్ చాను షర్మిల(Irom Chanu Sharmila)చంద్రబాబు అక్రమ అరెస్టుపై స్పందించారు. బాబు దార్శనికత కలిగిన ప్రజా నాయకుడని.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేసిన నేత చంద్రబాబు అని కొనియాడారు. అలాంటి నేతను అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపడాన్ని యావత్తు దేశం ఖండించాల్సిందేనని పేర్కొన్నారు.

Manipur Violence: ఎడిటర్స్ గిల్డ్‌‌పై మణిపూర్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్

Manipur Violence: ఎడిటర్స్ గిల్డ్‌‌పై మణిపూర్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్

మణిపూర్‌లో హింసపై తప్పుడు, స్పా్న్సర్డ్ రిపోర్టు ఇచ్చారంటూ ఎడిటర్స్ గిల్డ్‌ ఆఫ్ ఇండియా సభ్యులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరిగేందుకు ఈజీఐ ప్రయత్నించిందని ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆరోపించారు. గిల్డ్ మెంబర్లపై తమ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసిందన్నారు.

Manipur : మణిపూర్ గిరిజన తెగల హెచ్చరిక.. మూడు రోజులే గడువు..

Manipur : మణిపూర్ గిరిజన తెగల హెచ్చరిక.. మూడు రోజులే గడువు..

మణిపూర్ రాష్ట్రంలో కొండ ప్రాంతాలకు నిత్యావసర వస్తువులు అందకుండా ఇంఫాల్ లోయ ప్రాంతాలవారు అడ్డుకుంటున్నారని గిరిజన ఐక్యత కమిటీ (CoTU) ఆరోపించింది. ఈ పరిస్థితిని మూడు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగుపరచకపోతే, రెండు ప్రధాన జాతీయ రహదారులను తాము దిగ్బంధనం చేస్తామని హెచ్చరించింది.

Manipur: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రెండు దశాబ్దాల తర్వాత మణిపూర్‌లో హిందీ చిత్రం ప్రదర్శన

Manipur: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రెండు దశాబ్దాల తర్వాత మణిపూర్‌లో హిందీ చిత్రం ప్రదర్శన

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రెండు దశాబ్దాల తర్వాత ఓ హిందీ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. గిరిజన సంస్థ హ్మార్ స్టూడెంట్స్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఏ) మంగళవారం సాయంత్రం చురచంద్‌పూర్ జిల్లాలోని రెంగ్‌కాయ్ (లంకా)లో హిందీ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ప్లాన్ చేసింది.

Manipur : ఇరవయ్యేళ్ల తర్వాత మణిపూర్‌లో హిందీ సినిమా ప్రదర్శన

Manipur : ఇరవయ్యేళ్ల తర్వాత మణిపూర్‌లో హిందీ సినిమా ప్రదర్శన

హింసాత్మక ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌లో ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాలు మణిపూర్‌లో ఓ ప్రత్యేకతను చాటుకోబోతున్నాయి. ఉగ్రవాదుల నుంచి విముక్తిని కోరుకుంటున్న యువత ఓ హిందీ సినిమాను బహిరంగంగా ప్రదర్శించబోతున్నారు.

Independence Day : మణిపూర్ రాష్ట్రానికి అండగా యావద్భారతావని : మోదీ

Independence Day : మణిపూర్ రాష్ట్రానికి అండగా యావద్భారతావని : మోదీ

మణిపూర్ రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సమస్య పరిష్కారం శాంతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోటపై నుంచి ఆయన మాట్లాడారు.

Manipur : ప్రజలపై సైన్యాన్ని ప్రయోగించిన చరిత్ర కాంగ్రెస్‌ది.. మణిపూర్ సమస్యపై హిమంత బిశ్వ శర్మ..

Manipur : ప్రజలపై సైన్యాన్ని ప్రయోగించిన చరిత్ర కాంగ్రెస్‌ది.. మణిపూర్ సమస్యపై హిమంత బిశ్వ శర్మ..

తోటి ప్రజలపై తూటాల వర్షం కురిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. అంతర్గత సమస్యలకు పరిష్కారం లోపలి నుంచే రావాలని, కారుణ్యం, అవగాహనల ద్వారా పరిష్కారం కుదరాలని చెప్పారు.

Rahul Gandhi: Rahul Gandhi: అక్కడ ప్రాణాలు పోతుంటే, ఇక్కడ నవ్వులా..?

Rahul Gandhi: Rahul Gandhi: అక్కడ ప్రాణాలు పోతుంటే, ఇక్కడ నవ్వులా..?

మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారని కేంద్రంలోని అధికార బీజేపీని అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఘాటుగా విమర్శించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. నెలలు తరబడి మణిపూర్ మండుతుంటే ఆ అంశంపై చర్చలో పాల్గొన్న ప్రధాని నవ్వులు చిందిస్తూ, జోక్‌లు విసరడాన్ని తప్పుపట్టారు.

Manipur Horror: మణిపూర్‌లో మరో దారుణం.. పిల్లల్ని ఎత్తుకొని పారిపోతున్న మహిళను ఈడ్చుకెళ్లి..

Manipur Horror: మణిపూర్‌లో మరో దారుణం.. పిల్లల్ని ఎత్తుకొని పారిపోతున్న మహిళను ఈడ్చుకెళ్లి..

ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన ఘటన వీడియో బయటపడినప్పటి నుంచి.. మణిపూర్‌లో జరిగిన మరెన్నో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాము న్యాయం చేస్తామని అధికారులు ధైర్యం నూరిపోరవడంతో..

Northeastern India : మోదీ కోసం ఈశాన్య భారతం ఏకమవుతుంది : హిమంత బిశ్వ శర్మ

Northeastern India : మోదీ కోసం ఈశాన్య భారతం ఏకమవుతుంది : హిమంత బిశ్వ శర్మ

ఈశాన్య భారతంలోని రాష్ట్రం మణిపూర్‌లో మూడు నెలల నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నప్పటికీ ఈ ప్రాంతంలోని రాష్ట్రాలన్నీ ఓ విషయంలో ఏకతాటిపైకి వస్తాయని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయడానికి ఈశాన్య రాష్ట్రాలన్నీ ఏకమవుతాయని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి