• Home » Manipur Violence

Manipur Violence

Manipur Violence: మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వానికి కొత్త సమస్య.. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఎమ్మెల్యేల తిరుగుబాటు

Manipur Violence: మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వానికి కొత్త సమస్య.. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఎమ్మెల్యేల తిరుగుబాటు

ఈ ఏడాది మే నెలలో 3వ తేదీన మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రిజర్వేషన్ల విషయంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత.. పెద్ద వివాదంగా మారింది. కుల హింస మంటల్లో ఆ రాష్ట్రం...

Manipur Violence: ఐదు ప్రశ్నలతో ప్రధాని మోదీని ఇరకాటంలో పడేసిన జైరాం రమేశ్.. ఇంతకీ ఆ ప్రశ్నలేమిటంటే?

Manipur Violence: ఐదు ప్రశ్నలతో ప్రధాని మోదీని ఇరకాటంలో పడేసిన జైరాం రమేశ్.. ఇంతకీ ఆ ప్రశ్నలేమిటంటే?

అక్కడెక్కడో జరుగుతున్న హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకూ చాలాసార్లు స్పందించారు. ఇక్కడి నుంచి మానవతా సహాయం పంపించారు. ఈ సమస్యపై ఆ రెండు దేశాధినేతలతో...

Manipur Riots:మణిపుర్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు

Manipur Riots:మణిపుర్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు

మణిపుర్(Manipur) లో ఈ ఏడాది ప్రథామార్థంలో కుకీ, మైతేయి తెగల మధ్య జరిగిన హింస దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. అయితే ఈ ఘర్షణల్లో దుండగులు హింసకు పాల్పడటానికి వివిధ మార్గాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో హింస చల్లారుతున్న క్రమంలో భద్రతా బలగాలు 3 సర్చ్ ఆపరేషన్లు నిర్వహించి వెపన్స్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

Manipur:మణిపుర్‌లో మళ్లీ హింస.. ఇళ్లు తగులబెట్టిన దుండగులు

Manipur:మణిపుర్‌లో మళ్లీ హింస.. ఇళ్లు తగులబెట్టిన దుండగులు

మణిపుర్‌(Manipur)లో హింసాత్మక ఘటనలు చల్లారట్లేదు. నిత్యం ఏదో ఓ చోట నిరసనకారులు(Protesters) ఆందోళనలు చేస్తూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు.

Manipur: మణిపుర్ హింసపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ 4 ప్రశ్నలు.. ఏంటంటే?

Manipur: మణిపుర్ హింసపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ 4 ప్రశ్నలు.. ఏంటంటే?

మణిపుర్ హింస(Manipur Riots)పై ప్రధాని మోదీ స్పందించకుండా వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్(Jairam Ramesh) విమర్శించారు.

Jairam Ramesh: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు జైరాం రమేశ్ కౌంటర్.. మణిపూర్, ఉజ్జయిని సంగతేంటి?

Jairam Ramesh: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు జైరాం రమేశ్ కౌంటర్.. మణిపూర్, ఉజ్జయిని సంగతేంటి?

మహిళల భద్రత విషయంలో రాజస్థాన్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలకు గాను కాంగ్రెస్ సీనియర్ నేత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలపై ఆరోపణలు చేసే మోదీ.. తమ హయాంలో జరిగిన ఘోరాల...

Manipur Riots: జంట హత్య కేసులో ఆరుగురి అరెస్ట్.. కఠినంగా శిక్షిస్తామన్న మణిపుర్ సీఎం

Manipur Riots: జంట హత్య కేసులో ఆరుగురి అరెస్ట్.. కఠినంగా శిక్షిస్తామన్న మణిపుర్ సీఎం

మణిపుర్‌(Manipur)లో తాజా హింసను కారణమైన ఇద్దరు మైతేయి(Meitei) ప్రేమికుల హత్యకు సంబంధించి ఇద్దరు మైనర్‌లతో సహా ఆరుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు .

 Hanumantha Rao: ప్రధాని మోదీకి ఆ రాజకీయాలే ఎక్కువయ్యాయి

Hanumantha Rao: ప్రధాని మోదీకి ఆ రాజకీయాలే ఎక్కువయ్యాయి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) పేరుకే బీసీ అంటారు తప్ప, ఆయన బీసీలకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతురావు(V Hanumantha Rao) వ్యాఖ్యానించారు.

Manipur: మణిపుర్‌లో చల్లారని ఆగ్రహజ్వాలలు.. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం

Manipur: మణిపుర్‌లో చల్లారని ఆగ్రహజ్వాలలు.. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం

రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థుల(Students) దారుణ హత్య ఉదంతానికి సంబంధించిన వీడియోలు విడుదలైన తరువాత సీఎం బీరెన్ సింగ్(Biren Singh) పై ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. హత్యలను నిరసిస్తూ రాజధాని ఇంఫాల్(Imphal) లో ప్రజలు, విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కీలక ప్రకటన చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

Manipur Vilolence: మణిపుర్‌లో మరోసారి ఉద్రిక్తతలు.. రంగంలోకి శ్రీనగర్ పోలీస్

Manipur Vilolence: మణిపుర్‌లో మరోసారి ఉద్రిక్తతలు.. రంగంలోకి శ్రీనగర్ పోలీస్

మణిపుర్(Manipur) రాష్ట్రంలో కుకి, మైతేయి తెగల మధ్య చెలరేగిన హింసాత్మక ఘర్షణ మరవక ముందే మరోసారి అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. 3 నెలల క్రితం ఇద్దరు స్టూడెంట్స్(Students) ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి