• Home » Manipur Violence

Manipur Violence

National Commission for Women: చైర్మన్ పదవికి రేఖా శర్మ రాజీనామా

National Commission for Women: చైర్మన్ పదవికి రేఖా శర్మ రాజీనామా

2015, ఆగస్ట్‌లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా రేఖా శర్మ నియమితులయ్యారు. అనంతరం 2017, సెప్టెంబర్ 29న కమిషన్ చైర్ పర్సన్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2018లో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు. నాటి నుంచి మంగళవారం వరకు ఆమె.. ఈ చైర్ పర్సన్ పదవిలో కొనసాగారు.

Priyanka Gandhi: నిద్ర నుంచి మేల్కోవాలంటూ మోదీకి చురకలు

Priyanka Gandhi: నిద్ర నుంచి మేల్కోవాలంటూ మోదీకి చురకలు

మణిపూర్‌లోని జిరిబమ్‌లో భద్రత దళాల కాన్వాయిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖండించారు. మణిపూర్‌లో జాతుల మధ్య సంఘర్ణణకు ముగింపు పలికేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె విజ్జప్తి చేశారు.

 Imphal : మణిపూర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాను మృతి

Imphal : మణిపూర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాను మృతి

మణిపూర్‌లో జిరిబం జిల్లాలోని మాంగ్‌బంగ్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్‌ఫ(సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌) జవాన్‌ మృతి చెందారు.

Rahul Gandhi : మణిపూర్‌ సమస్యపై పార్లమెంటులో గళమెత్తుతాం

Rahul Gandhi : మణిపూర్‌ సమస్యపై పార్లమెంటులో గళమెత్తుతాం

మణిపూర్‌లో శాంతి స్థాపన అంశంపై పార్లమెంట్‌ సమావేశాల్లో బలంగా మాట్లాడతామని కాంగ్రెస్‌, ఇండియా కూటమి తరఫున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు.

 Manipur: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి

Manipur: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో గతేడాది మేలో ఘర్షణలు చెలరేగాయి. దాంతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో మణిపూర్‌ను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విజ్జప్తి చేశారు.

Congress: మణిపుర్‌కి వచ్చే సమయం లేదు కానీ రష్యాకు వెళ్తారా.. మోదీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

Congress: మణిపుర్‌కి వచ్చే సమయం లేదు కానీ రష్యాకు వెళ్తారా.. మోదీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

మణిపుర్‌లో(Manipur Riots) గతేడాది జరిగిన హింసలో బాధితులను పరామర్శించడానికి ప్రధాని మోదీకి(PM Modi) సమయం ఉండట్లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్(Jairam Ramesh) విమర్శించారు. ఒక్కసారీ మణిపుర్‌కి రాని మోదీ.. విదేశీ పర్యటనకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

Rahul Gandhi: ‘నేను సైనికుడిని’ అంటూ.. కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్

Rahul Gandhi: ‘నేను సైనికుడిని’ అంటూ.. కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్

కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం మణిపూర్‌కి వెళ్లడానికి ముందు అస్సాంలోని కాచార్ జిల్లాలో వరద బాధితుల్ని కలుసుకున్నారు. ఫులెర్తాల్ వద్ద వరద సహాయక శిబిరాన్ని సందర్శించి..

Amith Shah:‘మణిపూర్’పై ఉన్నత స్థాయి సమీక్ష: డుమ్మా కొట్టిన సీఎం

Amith Shah:‘మణిపూర్’పై ఉన్నత స్థాయి సమీక్ష: డుమ్మా కొట్టిన సీఎం

మణిపూర్‌ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్రం దృష్టి సారించింది. ఆ క్రమంతో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఈ సందర్బంగా చర్చించారు.

Hyderabad: 220 హత్యలు.. 60వేల మంది నిరాశ్రయులు

Hyderabad: 220 హత్యలు.. 60వేల మంది నిరాశ్రయులు

గతేడాది మే 3న మణిపూర్ ప్రారంభమైన హింస నేటికీ కొనసాగుతోందని, కుటుంబ సభ్యులతోపాటు ఇళ్లు, ఆస్తులు, కుటుంబాలను కోల్పోయిన వేలాదిమంది నిరాశ్రయులయ్యారని హైదరాబాద్లో నివసిస్తున్న మణీపూర్(Manipur) కూకీ-జో తెగలకు చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు.

Delhi: మణిపుర్ అల్లర్లు.. పోలీసుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ సీబీఐ ఛార్జ్‌షీట్

Delhi: మణిపుర్ అల్లర్లు.. పోలీసుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ సీబీఐ ఛార్జ్‌షీట్

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన మణిపుర్ అల్లర్ల కేసులో సీబీఐ(CBI) ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఇందులో మణిపుర్ పోలీసుల వైఖరి, వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్లరి మూకల దాడులు జరుగుతున్న క్రమంలో సాయం కోరడానికి వచ్చిన బాధితులను ఏ మాత్రం పట్టించుకోకుండా మూకలకు సహకరించారని ఛార్జ్ షీట్‌లో వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి