• Home » Manda Krishna Madiga

Manda Krishna Madiga

Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు

Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు

అంబేడ్కర్‌ ఆశయాల సాధనలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ వలన ఎవరికీ అన్యాయం జరగదన్నారు.

Hyderabad: ఎస్సీ వర్గీకరణ అమలు చేయించడమే ఏకైక లక్ష్యం

Hyderabad: ఎస్సీ వర్గీకరణ అమలు చేయించడమే ఏకైక లక్ష్యం

ఎస్సీ వర్గీకరణ సాధన కోసం 30 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేశామని, మాదిగల పోరాటంలో న్యాయబద్ధతను గ్రహించి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ(Manda Krishna Madiga) అన్నారు.

Hyderabad: వర్గీకరణ అమలుకు పోరాడదాం.. వ్యతిరేక కుట్రలను ఎదుర్కొందాం

Hyderabad: వర్గీకరణ అమలుకు పోరాడదాం.. వ్యతిరేక కుట్రలను ఎదుర్కొందాం

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కుట్రలను సమర్థంగా ఎదుర్కొందామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) అన్నారు. వర్గీకరణ అమలు కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

Manda Krishna: 9 కాదు.. 90 మందిని గుర్తించాలి

Manda Krishna: 9 కాదు.. 90 మందిని గుర్తించాలి

తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది కవులు, కళాకారులు పాల్గొనగా వారిలో కేవలం 9 మందిని మాత్రమే ఎంపిక చేయడంలో ఆంతర్యం ఏమిటని ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.

Mandakrishna Madiga: లక్ష డప్పులు.. వెయ్యి గొంతులతో దండోరా ప్రదర్శన

Mandakrishna Madiga: లక్ష డప్పులు.. వెయ్యి గొంతులతో దండోరా ప్రదర్శన

వర్గీకరణ సాధించే దిశగా తుది ఘట్టంగా జనవరి 27న హైదరాబాద్‌లో లక్ష డప్పులు, వెయ్యి మంది కళాకారుల గొంతులతో దండోరా ప్రదర్శన, సభ ఉంటుందని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda krishna Madiga) ప్రకటించారు.

Manda Krishna Madiga: వర్గీకరణను వ్యతిరేకించే వారందరినీ శత్రువులుగా చూస్తాం..

Manda Krishna Madiga: వర్గీకరణను వ్యతిరేకించే వారందరినీ శత్రువులుగా చూస్తాం..

వర్గీకరణను వ్యతిరేకించే వారందరినీ తాము శత్రువులుగానే చూస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను ఏ పార్టీ వ్యతిరేకించడం లేదని, ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు.

Mandakrishna: ఏం ఉద్ధరించారని సంబురాలు.. హామీల అమలులో సీఎం విఫలం

Mandakrishna: ఏం ఉద్ధరించారని సంబురాలు.. హామీల అమలులో సీఎం విఫలం

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) విఫలమయ్యారని, అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా చేయూత పింఛన్‌ మొత్తం ఎందుకు పెంచలేదని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ప్రశ్నించారు.

వర్గీకరణపై కమిషన్‌ ఏర్పాటును స్వాగతిస్తున్నాం

వర్గీకరణపై కమిషన్‌ ఏర్పాటును స్వాగతిస్తున్నాం

ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.

Adimulapu Suresh: డ్రామాలు కట్టిపెట్టి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి

Adimulapu Suresh: డ్రామాలు కట్టిపెట్టి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ‌గురించి ఏమి తెలియకుండా అవాకులు, చవాక్కులు మాట్లాడుతున్నారంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగపై మాజీ మంత్రి అదిమూలపు సురేశ్ మండిపడ్డారు. సోమవారం అమరావతిలో అదిమూలపు సురేశ్ మాట్లాడుతూ.. మంద కృష్ణ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad: రేవంత్‌ సర్కార్‌పై యుద్ధం తప్పదు..

Hyderabad: రేవంత్‌ సర్కార్‌పై యుద్ధం తప్పదు..

సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్‌పై యుద్ధం తప్పదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి